Tuesday, September 17, 2019

బాబు దూరం పెట్టారు: కోడెల మరణంపై తెలంగాణ అసెంబ్లీ అవరణలో వైసీపీ ఎమ్మెల్యే, కేటీఆర్‌తో భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, ఆయన తెలంగాణ మంత్రి కేటీ రామారావుతో కూడా భేటీ అయినట్లు సమాచారం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30qoNR9

Related Posts:

0 comments:

Post a Comment