హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, ఆయన తెలంగాణ మంత్రి కేటీ రామారావుతో కూడా భేటీ అయినట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30qoNR9
బాబు దూరం పెట్టారు: కోడెల మరణంపై తెలంగాణ అసెంబ్లీ అవరణలో వైసీపీ ఎమ్మెల్యే, కేటీఆర్తో భేటీ
Related Posts:
సూపర్ స్టార్ కు అత్యున్నత పురస్కారం.. ఆరోగ్యం కుదుటపడటంతో..భారత చలనచిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. సినిమాలకు సంబంధించి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆది… Read More
అమరావతి రైతులపై కొడాలి విచిత్ర వ్యాఖ్యలు.. రాజధానిని తరలించట్లేదన్న మంత్రిరాజధాని తరలింపుపై కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్… Read More
Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన `దిశ` చట్టం..!అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్… Read More
Vijayawada: నెరవేరబోతున్న కల: ప్రారంభానికి సిద్ధం: కేంద్రమంత్రి చేతుల మీదుగా..!విజయవాడ: విజయవాడ వాసుల కల నెరవేరబోతోంది. కొత్త సంవత్సరం కానుకగా ముందుకు రాబోతోంది. కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి రెడీ అయింది. అదే- బెంజి సర్క… Read More
ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలుహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మూడు రాజధానుల ఏపీ సర్కారు ప్రతిపాదనను రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజల… Read More
0 comments:
Post a Comment