తెలంగాణ సీఎం కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలో కి రావడం కాదు, కేసీఆర్ పరిపాలన విధానంతో ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ బతికుండగానే ఆయన పార్టీని పూర్తిగా చంపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంపీ అసదుద్దిన్ ఓవైసీకి సీఎం కేసీఆర్ చెంచాగా మారాడని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ib8n8V
Tuesday, September 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment