తెలంగాణ సీఎం కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలో కి రావడం కాదు, కేసీఆర్ పరిపాలన విధానంతో ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ బతికుండగానే ఆయన పార్టీని పూర్తిగా చంపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంపీ అసదుద్దిన్ ఓవైసీకి సీఎం కేసీఆర్ చెంచాగా మారాడని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ib8n8V
సీఎం కేసీఆర్ బతికిండగానే టీఆర్ఎస్ పార్టీని చంపుతాం : ఎంపీ అర్వింద్
Related Posts:
భారీ షాక్: భారత ప్రభుత్వ ఆస్తులు సీజ్ -కెయిర్న్ ఎనర్జీ వివాదంలో ఫ్రాన్స్ కోర్టు సంచలన ఆదేశంభారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించి దసో ఏవియేషన్ తో కుదిరిన ఒప్పందాలలో భారీ అవినీతి జరిగిందనే అంశంపై అక్కడి కోర్టుల్లో విచా… Read More
షర్మిల ప్రశ్నించిన మరునాడే కొలువుల ప్రకటన, బై ఎలక్షన్ ఫీటా..?50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నీ విభాగాల్లో ఖాళీల ఆధారంగా కొలువుల అని చెప్పారు. ఇదీ నిజంగా కేసీఆర్ వేశారా.. లేదంటే మరే… Read More
గెలవని యుద్ధం: ఆగస్టు31తో సమాప్తం -అఫ్గానిస్థాన్ నిర్మాణం మా పనికాదు: అమెరికా జోబైడెన్ సంచలనంఅక్షరాలా 20 ఏళ్లు.. వేలాది ప్రాణాలు.. 2లక్షల డాలర్ల ఖర్చు.. చివరికి మిగిలింది శూన్యం. ఏ పరిస్థితుల్లో యుద్ధం మొదలైందో.. రెండు దశాబ్ధాల తర్వాత కూడా అవే… Read More
డెల్టా వేరియంట్ దెబ్బ: 24 దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన ఒమన్ -భారత కార్మికుల వెతలుగల్ఫ్ దేశాల్లో మళ్లీ కరోనా మహమ్మారి పడగవిప్పుతున్నది. ప్రమాదకర డెల్టా వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. అది మరింతగా విస్తరించకుండా ఉండేలా ఒమన్… Read More
అలా ప్రమాణం, ఇలా మోదీపై తిట్లు -కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై హ్యాకర్ల పిడుగు‘‘జ్యోతిరాదిత్య మాధవరావ్ సింధియా అనే నేను.. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణం చేస్తున్నా..'' అంటూ టీవీల నిండా వీడియోలు హోరెత్తిన సమయంల… Read More
0 comments:
Post a Comment