ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలను తగులబెట్టేశారు. దీనికి కారణం.. పాఠశాల సిబ్బంది వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవడమే. క్రమశిక్షణాచర్యల్లో భాగంగా.. ప్రిన్సిపల్ ఆరుమంది విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని అవమానకరంగా భావించిన ఆ విద్యార్థులు పెట్రోల్ పోసి మరీ పాఠశాల భవనాన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZDbzRW
పాఠశాలను తగులబెట్టిన విద్యార్థులు: విలువైన రికార్డులు బుగ్గి!
Related Posts:
నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదుఅది సిటీలోనే ప్రముఖ ఆస్పత్రి. ప్రసూతి వైద్యానికి, నవజాత శిశువుల విభాగానికి పెట్టింది పేరు. నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు, రకరకాల ఇబ్బందులతో బాధపడే శిశు… Read More
వరవరరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ... నిర్లక్ష్యం చేస్తే జైల్లోనే చనిపోతారేమోనన్న న్యాయవాది...కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమకారుడు వరవరరావు(85) బెయిల్ పిటిషన్ను ముంబై హైకోర్టు కొట్టివేసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావుకు బెయిల్ ఇవ్వ… Read More
ఇచ్చిన మాటకు కట్టుబడి... ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త... 52వేల మందికి బెనిఫిట్...ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 52వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి.. సమగ్ర నివేదికను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులన… Read More
‘భయ్యా దూజ్’ రోజే సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణంన్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ఆ పార్టీ సీఎం అభ్యర్తి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రిగ… Read More
ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 1728 కేసులు, 9మరణాలు -ఉభయ గోదావరిలో మాత్రంసెకండ్ వేవ్ తలెత్తొచ్చన్న అనుమానాలు కొనసాగుతున్నా... ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. టెస్టుల సంఖ్యను భా… Read More
0 comments:
Post a Comment