ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలను తగులబెట్టేశారు. దీనికి కారణం.. పాఠశాల సిబ్బంది వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవడమే. క్రమశిక్షణాచర్యల్లో భాగంగా.. ప్రిన్సిపల్ ఆరుమంది విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని అవమానకరంగా భావించిన ఆ విద్యార్థులు పెట్రోల్ పోసి మరీ పాఠశాల భవనాన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZDbzRW
పాఠశాలను తగులబెట్టిన విద్యార్థులు: విలువైన రికార్డులు బుగ్గి!
Related Posts:
ఏపీ గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు: 10వేల గ్రామవాలంటీర్ల జాబ్స్కు అప్లయ్ చేయండిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 10700 గ్రామ వాలంటీర్లు లేదా వార్డు వాలంటీర్ల పోస్టులను … Read More
ఆ 4 ప్రాంతాల్లోనే ఎక్కువ పాజిటివ్ కేసులు.. కొత్తగా మరో 13.. కరోనాపై ఈటెల రాజేందర్..తెలంగాణలో శుక్రవారం (ఏప్రిల్ 24) 13 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదనట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోన… Read More
ఓలమ్మో.. ఇప్పుడేటి సేసేది..! శ్రీకాకుళంకు పాకిన కరోనా మహమ్మారి..! 3 పాజిటివ్స్ కేసులు నమోదు..!!అమరావతి/హైదరాబాద్ : అయిపోయింది.. అనుకున్నదంతా అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ రెండు జిల్లాల దరి దాపులకు కరోనా వ్యాప్తి చెందలేదు, వ్యాప్తి చెందదు కూడా… Read More
టీచర్లకు ఆన్ లైన్ క్లాసుల తిప్పలు .. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులుకరోనా దెబ్బకు ఒక్కసారిగా మానవ జీవన విధానమే మారిపోయింది . ఇక కేంద్రప్రభుత్వం విధించిన లాక్డౌన్ తో జనజీవనం ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది . ఇక ప్రధానంగ… Read More
ఐదు సెకన్లలోనే కరోనా తేలిపోతుంది: అదే ఎక్స్రే స్కాన్ సాఫ్ట్వేర్, రూర్కీ ప్రొఫెసర్ సృష్టిన్యూఢిల్లీ: తాను అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్తో ఎక్స్రే స్కాన్ ఉపయోగించి కేవలం ఐదు సెకన్లలోనే కరోనావైరస్ను గుర్తించవచ్చని ఐఐటీ రూర్కీ సివిల్ ఇంజినీర… Read More
0 comments:
Post a Comment