ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలను తగులబెట్టేశారు. దీనికి కారణం.. పాఠశాల సిబ్బంది వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవడమే. క్రమశిక్షణాచర్యల్లో భాగంగా.. ప్రిన్సిపల్ ఆరుమంది విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని అవమానకరంగా భావించిన ఆ విద్యార్థులు పెట్రోల్ పోసి మరీ పాఠశాల భవనాన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZDbzRW
పాఠశాలను తగులబెట్టిన విద్యార్థులు: విలువైన రికార్డులు బుగ్గి!
Related Posts:
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కారు ధ్వంసం... సొంత పార్టీ కార్యకర్తల పనే... పార్టీ నుంచి వెళ్లిపొమ్మని....కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్పై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ సంస్థాగత లోపాలు,అధినాయకత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను వారు తప్పు… Read More
తెలుగులో జస్టిస్ ఎన్వీ రమణ విచారణ - తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు : రిజిస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తారా..తిరుమల శ్రీవారి సేవల విషయం పైన దాఖలైన కేసులో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో విచారణ నిర్వహించారు. ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా… Read More
అక్రమ సంబంధం ఆరోపణలు... ఆ మహిళను,యువకుడిని నగ్నంగా మార్చి ఊరేగింపు...జార్ఖండ్లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలతో ఓ జంటను స్థానికులు నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణానికి పాల్పడిన 60 మం… Read More
Work From Home Town : ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ పైలట్ ప్రాజెక్టు...ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ వెసులుబాటు కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వర్క… Read More
Huzurabad: బీఫారమ్,రూ.28లక్షలు చెక్కు-గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అందించిన సీఎం కేసీఆర్హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం(సెప్టెంబర్ 30) బీ-ఫారమ్… Read More
0 comments:
Post a Comment