తిరుమల శ్రీవారి సేవల విషయం పైన దాఖలైన కేసులో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో విచారణ నిర్వహించారు. ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా టీటీడీలో ఆచార, సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3im5QdY
తెలుగులో జస్టిస్ ఎన్వీ రమణ విచారణ - తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు : రిజిస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తారా..
Related Posts:
పాకిస్తాన్, బైసాకి ఉత్సవాల్లో ఇండియన్స్ ,ప్రత్యేక రైలులో పయనంన్యూఢిల్లీ : ఓవైపు భారత్ పాకిస్థాన్ ల మధ్య పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త వాతవరణం నెలకోని ఉండగా, మరోవైపు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంప్రాదాయ ఉత్సవాలు కొన… Read More
టీఆర్ఎస్లో ఎలా విలీనమవుతారు ? నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులుహైదరాబాద్ : నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరి ... కాంగ్రెస్ శాసనమండలిలో విలీమవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వివరణ ఇవ్వాలని నలుగురు కాంగ్… Read More
ఏపీలో వైసీపీదే అధికారం : పీకే టీంను అభినందించనున్న జగన్హైదరాబాద్ : ఏపీలో వైసీపీ ఎన్నికల కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్తో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఐపాక్ కార్యాలయంలో వీరి భేటీ జర… Read More
స్థానిక సమరానికి రె’ఢీ‘ : తేదీలను ఈసీకి ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ సమరం ముగిసింది. ఫలితాలే తరువాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. రాష్ట్రంలో త్వరలో జిల్లా, మండల ప్రజా పరి… Read More
ఏపీలో రెండు చోట్ల రీ పోలింగ్ : సీఈసీకి ద్వివేది ప్రతిపాదనఅమరావతి : ఏపీలో రీ పోలింగ్కు సంబంధించి క్లారిటీ వచ్చింది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కేం… Read More
0 comments:
Post a Comment