Thursday, September 30, 2021

Huzurabad: బీఫారమ్,రూ.28లక్షలు చెక్కు-గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అందించిన సీఎం కేసీఆర్

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బరిలో దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ గురువారం(సెప్టెంబర్ 30) బీ-ఫారమ్ అంద‌జేశారు. అలాగే ఉప ఎన్నిక‌లో ప్ర‌చార ఖర్చుల నిమిత్తం చెక్కు ద్వారా రూ. 28 లక్షలు అందజేశారు. ఉపఎన్నికలో తప్పక విజయం సాధిస్తావని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మంత్రులు హ‌రీశ్‌రావు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y6TsIb

Related Posts:

0 comments:

Post a Comment