హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం(సెప్టెంబర్ 30) బీ-ఫారమ్ అందజేశారు. అలాగే ఉప ఎన్నికలో ప్రచార ఖర్చుల నిమిత్తం చెక్కు ద్వారా రూ. 28 లక్షలు అందజేశారు. ఉపఎన్నికలో తప్పక విజయం సాధిస్తావని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మంత్రులు హరీశ్రావు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y6TsIb
Huzurabad: బీఫారమ్,రూ.28లక్షలు చెక్కు-గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అందించిన సీఎం కేసీఆర్
Related Posts:
శీతాకాలంలో మరోసారి విజృంభించనున్న కరోనా: ఇందుకు దేశం సిద్దం కావాలన్న డాక్టర్న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకునే చర్యల్లో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చ… Read More
వైన్స్ తెరవటంపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదు : కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చేరుగుతున్నాయి. నిన్నటికి నిన్న కరోనా నియంత్రణా చర్యలపై గవర్నర్ తమిళి సై… Read More
లాక్డౌన్ చెప్పిన సత్యం.. మందు భామలుగా మగువలు..! వైన్ షాపుల్లో మగాళ్లకు గట్టిపోటీ ఇస్తున్న లేడీస్..!హైదరాబాద్ : కాలం మారింది బాసూ.. కన్నెపిల్లల కట్టూ బొట్టూ మారితే కన్నెర్ర చేసే పెద్దలు., ప్రస్తుతం ఆడవాళ్ల మారుతున్న అలవాట్లను చూసి అవాక్కయ్యే పరిస్థిత… Read More
వైన్ షాపులు తెరవడమే ఆలస్యం.. విశాఖలో మద్యం మత్తులో ఓ హత్య..దాదాపు నెలన్నర రోజుల పాటు కొనసాగిన పూర్తి స్థాయి లాక్ డౌన్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. క్రైమ్ రేటు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగ… Read More
లోకేష్ ను కడిగిపారేసిన బండ్ల గణేశ్... జగన్, కేటీఆర్, ఎన్టీఆర్, రాంచరణ్ తో పోలుస్తూ...గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి జూలు విదిల్చాడు. అయితే ఈసారి టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నార… Read More
0 comments:
Post a Comment