ఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామికి ఈ సారి కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని స్థానిక కోర్టు స్వామికి రావాల్సిన జీతభత్యాలను చెల్లించాలంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి ఆదేశాలు జారీ చేసింది. 1972 నుంచి 1991 వరకు ఆయన ఢిల్లీ ఐఐటీలో పనిచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KmZyME
Tuesday, April 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment