ఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామికి ఈ సారి కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని స్థానిక కోర్టు స్వామికి రావాల్సిన జీతభత్యాలను చెల్లించాలంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి ఆదేశాలు జారీ చేసింది. 1972 నుంచి 1991 వరకు ఆయన ఢిల్లీ ఐఐటీలో పనిచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KmZyME
47ఏళ్ల పోరాటంలో విజయం సాధించిన సుబ్రహ్మణ్య స్వామి..ఏంటా పోరాటం..?
Related Posts:
పట్టువదలని విక్రమార్కుడిలా: విక్రమ్ ల్యాండర్ కాంటాక్ట్ కోసం ఇస్రో ప్రయత్నంచంద్రుడిపైకి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ గాడి తప్పడంతో నిరాశ కలిగించింది. అయితే విక్రమ్ ల్… Read More
కాలం తిరిగిరాదు! జమ్మూకాశ్మీర్ విభజనను అడ్డుకోలేం: తేల్చేసిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ను విభజించి రెండు కేంద్ర ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టి… Read More
స్పీకర్పై అత్యాచార ఆరోపణలు...! రాజీనామా చేసిన నేపాల్ స్పీకర్లైంగిక వేధింపుల ఆరోపణలతో నేపాల్ స్పికర్ కృష్ణ బహదూర్ మహరా తన పదవికి రాజీనామా చేశారు. మహారా తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ శివమయకు సమర్పించారు. నేప… Read More
NTROలో ఉద్యోగాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ… Read More
హుజుర్నగర్ ఉప ఎన్నికకు CPM సై.. కానీ, రిటర్నింగ్ అధికారుల షాక్..!నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీకి జరగబోతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షంతో సై అంటే సై అంటూ కదన రంగంలో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్… Read More
0 comments:
Post a Comment