వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది. తమ అనుమానాలు నివృత్తి చేయమంటూ ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించినా అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో మరింత గందరగోళం నెలకొంది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UI2oQi
రాజకీయ పార్టీల్లో కొత్త అనుమానం.. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై మరింత గందరగోళం
Related Posts:
సుబ్బారెడ్డి..మేకపాటి కి నో ఛాన్స్ : మాగుంట..ఆదాల కు ఎంపి సీట్లు : కిల్లి కృపారాణికి దక్కని సీటు.వైసిపి ఎపి అభ్యర్ధులను ప్రకటించింది. అందులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్… Read More
కాంగ్రెస్లో గందరగోళం: టిక్కెట్ దక్కలేదని పార్టీని వీడుతున్న నేతలు, లిస్ట్లో రమ్య కూడా!హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కని వారు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరు… Read More
ప్రచారం చేసుకోండి: వారికి టిక్కెట్ ఖరారు చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద ఎవరిని పోటీ చేయిద్దాం!హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు గాను ఐదుగురు ఎంపీలకు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చ జెండా ఊపారు. వినోద్ కుమార్, నగేష్… Read More
నల్ల ధనాన్ని నల్లకోటులోనే తరలిస్తా..జీరో వ్యాపారం ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం..వ్యాపారాలు చేసే వారు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గేట్టేందుకు చేసే లాబీయింగ్..అయితే దీని ద్వార ఆర్ధికంగా వ్యాప… Read More
ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ దక్కినా, పోటీ చేయలేకపోయారు: మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించిన జనసేనహైదరాబాద్: లోకసభ ఎన్నికలకు మరో ఇరవై మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధి… Read More
0 comments:
Post a Comment