బెంగళూరు: నకిలి ఆదాయపన్ను సోదాలు (ఐటీ దాడులు) చేసిన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు)కు చెందిన 21 మంది కష్టమ్స్ అధికారుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరు వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్తకు లంచం ఇవ్వాలని కష్టమ్స్ అధికారులు వేదింపులకు గురి చేశారని కేసు నమోదు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GjJzeq
నకిలి ఐటీ దాడులు, ఎయిర్ పోర్ట్ కస్టమ్స్, సెంట్రల్ జీఎస్ టీ అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు!
Related Posts:
తమిళనాడు అల్లకల్లోలం: చెరువులను తలపిస్తోన్న చెన్నై వీధులు: ఏకధాటిగా: తీరం బిక్కుబిక్కుఅమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు అతలాకుతలమౌతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాజధాన… Read More
విరాట్ కేప్టెన్సీకి ఎసరు పెట్టిన రోహిత్ శర్మ: కోహ్లీకి అగ్నిపరీక్షగా ఆసీస్ టూర్న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కఠినమైన ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న వేళ. మరో మూడు రోజుల్లో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల సిరీస్ ఆరంభం కాబోతోన్న సందర్భంలో… Read More
తెలంగాణలో నో సెకెండ్ వేవ్?: పరిమితంగా కరోనా కేసులు: 11 వేలకు తగ్గిన పేషెంట్లుహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని సహా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సెకెండ్ వేవ్ పరిస్థితులు నెల… Read More
దారుణం... టెక్కీ సజీవదహనం... చేతబడి నెపంతో బావమరిది భార్య ఘాతుకం...ఓవైపు ప్రపంచమంతా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పరుగులు పెడుతుంటే... మరోవైపు ఇప్పటికీ మంత్రాలు,తంత్రాలు,చేతబడులు వంటి అనాగరిక మూఢనమ్మకాల ఉచ్చుకు అమ… Read More
కరోనావైరస్: దిల్లీని ఈ చలికాలం కోవిడ్ సెంటర్గా మార్చేస్తుందా?"గత నాలుగు నెలలుగా కోవిడ్ హాస్పిటల్స్లో హెల్త్కేర్ వర్కర్లు ఎంతో శ్రమపడుతున్నారు. ఇన్నాళ్లకు రోజువారీ కొత్త వైరస్ల సంఖ్య తగ్గింది" అని డాక్టర్ ఫరా … Read More
0 comments:
Post a Comment