ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతంలో కూడ టీడీపీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేందుకు వంద రోజుల సమయం తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు కూడ అదే చేస్తున్నామని అన్నారు. మరోవైపు తెలంగాణకు భవనాలు కేటాయించడంపై ఏపి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y9q6nb
Monday, June 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment