ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతంలో కూడ టీడీపీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేందుకు వంద రోజుల సమయం తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు కూడ అదే చేస్తున్నామని అన్నారు. మరోవైపు తెలంగాణకు భవనాలు కేటాయించడంపై ఏపి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y9q6nb
ఏపి ప్రభుత్వానికి 100 రోజుల సమయం ... మంచి చేస్తే స్వాగతిస్తాం...పవన్ కళ్యాణ్...
Related Posts:
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వేను తాత్కాలికంగా నిలిపివేసిన సర్కార్ ..వరదల ఎఫెక్ట్ఇటీవల కురిసిన భారీ వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి. వేల సంఖ్యలో కాలనీలు నీటమునిగాయి. నేటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే చిక్క… Read More
రఘురామకృష్ణరాజుకు షాక్: పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపున్యూఢిల్లీ: సీబీఐ కేసు నేపథ్యంలో వైయస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగి… Read More
'దక్షిణ' తీరంపై చైనా మొండిపట్టు,ఎల్ఏసీని దాటి డ్రాగన్ను బెంబేలెత్తించిన భారత్,ఒకేసారి తప్పుకునేలా..తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ ఎప్పుడైతే పట్టు సాధించిందో... అప్పటినుంచి చైనా.. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను… Read More
దివ్య కేసు .. నాగేంద్రను ఎన్ కౌంటర్ చెయ్యాలన్న తండ్రి , ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులువిజయవాడ దివ్య తేజస్విని మృతి కేసులో రోజుకో రకమైన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటికి నిన్న దివ్య తేజస్విని, తాను పెళ్లి చేసుకున్నామని , ది… Read More
Video:రెండేళ్ల తర్వాత బయటపడ్డ చాపర్ శిథిలాలు.. మోసుకెళ్లిన ఐఏఎఫ్ చినూక్ హెలికాఫ్టర్కేదార్నాథ్: వరదల సమయంలో ఇతర విపత్తులు వచ్చిన సమయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగి తమ హెలికాఫ్టర్ల ద్వారా ఎంతో మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చ… Read More
0 comments:
Post a Comment