Tuesday, June 25, 2019

మెహుల్ చోక్సీకి షాక్: భారత్‌కు అప్పగిస్తామన్న ఆంటిగ్వా ప్రధాని

ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్‌ బ్యాంకుకు కొన్నివేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారి మెహుల్ చోక్సీకి షాక్ ఇచ్చింది ఆంటిగ్వా ప్రభుత్వం. భారత్‌కు అప్పగించాలని ఆదేశ ప్రధానికి అభ్యర్థించడంతో చోక్సీని ఇండియాకు పంపుతామని చెప్పారు. ఇందుకోసం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3HmO5

Related Posts:

0 comments:

Post a Comment