Saturday, April 13, 2019

కేసీఆర్ \"హిందూగాళ్లు బొందుగాళ్లు\" వివరణ పై ఈసీ చర్యలు తీసుకుంటుందా...మీ అభిప్రాయం ఏమిటి..?

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో హిందూగాళ్లు బొందూ గాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ కామెంట్స్‌ను పరిశీలించిన ఈసీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రానికల్లా వివరణ కోరింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IunviH

Related Posts:

0 comments:

Post a Comment