ఏపిలోని రాజకీయ నేతలను సిబిఐ వీడటం లేదు. టిడిపి నేతలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలకు సమాధానంగా వైసిపి నేతలను సీబీఐ టార్గెట్ చేసింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి నోటీసులు ఇచ్చిన సీబీఐ..ఇప్పుడు వైసిపి నుండి నర్సాపురం ఎంపీ అభ్యర్దిగా పోటీలో ఉన్న రఘురామకృష్ణంరాజు నివాసంపై దాడులు కొనసాగుతున్నాయి. వైసిపి ఎంపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DDfPY8
వదల.. బొమ్మాళి : నిన్న టిడిపి..నేడు వైసిపి అభ్యర్దులే టార్గెట్: నర్సాపురం అభ్యర్ది పై దాడులు..
Related Posts:
కోర్టు తీర్పు సీఎం జగన్కు చెంపపెట్టు : సోమిరెడ్డిఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపుపై సీబీఐ ఇచ్చిన తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రె… Read More
టిప్పు సుల్తాన్ జయంతి బదులు అబ్దుల్ కలాం జయంతి చెయ్యండి, పుణ్యం, బళ్లారి శ్రీరాములు !బెంగళూరు: వివాదాలకు కేంద్ర బిందువు అయిన టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించే బదులు భారతదేశం తల ఎత్తుకునేలా చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే. అబ్దుల్ కలాం జయంతి… Read More
నో బెయిల్, నో ట్రీట్మెంట్, తీహర్ జైలులోనే.. చిదంబరం చికిత్సపై మెడికల్ బోర్డుఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ లభించేలా లేదు. సీబీఐ, ఈడీ ఒకరి వెనక ఒకరు రిమాండ్కు తీసుకో… Read More
పాలన తెలియదన్న వాళ్లే ఫాలో అవుతున్నారు : కేటీఆర్ఇండస్ట్రీయల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్… Read More
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: అయిదు దశల్లో పోలింగ్..కౌంటింగ్ ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొన్నటికి మొన్నే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ ముగిసిన వారం రోజుల వ్యవధిల… Read More
0 comments:
Post a Comment