అమరావతి/హైదరాబాద్ : ఏపి టీడిపిలో వర్గపోరు తారా స్థాయిలో నడుస్తోంది. పేరుకు అందరూ ఒకే పార్టీ లో పని చేస్తున్నా విభేదాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. పలానా అభ్యర్థి పోటీలో ఉంటే మద్దత్తు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారు నేతలు. ఎన్నికల వేళ ఇటువంటి అసమ్మతి మాటలు అధికార పార్టీకు తలనొప్పిగా మారాయి. తేలికగా గెలిచి మరోసారి అధికారంలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tsac8e
టీడిపి కి తలనొప్పిగా మారిన వర్గ పోరు..! తమ్ముళ్ల తీరు పట్ల చంద్రబాబు అసహనం..!!
Related Posts:
భార్య చనిపోవడంతో కూతురుతోనే... నాలుగు నెలల గర్భం- విశాఖలో కీచక తండ్రిపై దిశ కేసు..ఏపీలో నిర్భయ, దిశ చట్టం అమల్లో ఉన్నా మహిళలు, చిన్నపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. కఠిన చట్టాలని ప్రభుత్వాలు చెబుతున్నా వీటికి కీచకులు ఏ మాత్రం భయ… Read More
వ్యాయామం, ఆరోగ్య సూత్రాలతో కరోనాను జయించొచ్చు: మేయర్ బొంతు రామ్మోహన్కరోనా వైరస్ పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్. వైద్యుల సలహాలను పాటించి.. కరోనాను జయించొచ్చు అని తెలిపారు. తనకు క… Read More
భారీ సంస్కరణ... దేశంలో 'విద్య' రూపు రేఖలు మార్పు... కొత్త పాలసీలో హైలైట్స్ ఇవే...ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నూతన జాతీయ విద్యా విధానం 2020ని ఆమోదించింది. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మ… Read More
మోడీపై విమర్శలు ఆపండి, కాంగ్రెస్ కోసం ముందడుగు వేయండి: రాహుల్కు శరద్ పవార్ముంబై: ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రంపై వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలంటించడంతోపాటు … Read More
అయోధ్య భూమిపూజ: ఓవైసీపై సంజయ్ ఫైర్ - ప్రధాని హోదాలోనే - అలాగైతే మందిరం కూల్చిందెవరు?అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముహుర్తం దగ్గర పడుతున్న వేళ.. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉత్తప్రదేశ్ లోని అయోధ… Read More
0 comments:
Post a Comment