అమరావతి/హైదరాబాద్ : ఏపి టీడిపిలో వర్గపోరు తారా స్థాయిలో నడుస్తోంది. పేరుకు అందరూ ఒకే పార్టీ లో పని చేస్తున్నా విభేదాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. పలానా అభ్యర్థి పోటీలో ఉంటే మద్దత్తు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారు నేతలు. ఎన్నికల వేళ ఇటువంటి అసమ్మతి మాటలు అధికార పార్టీకు తలనొప్పిగా మారాయి. తేలికగా గెలిచి మరోసారి అధికారంలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tsac8e
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment