Sunday, March 3, 2019

వారిని మార్చ‌కుంటే బాబుకు క‌ష్ట‌మే : మోదీ ఇలా అయితే ప్ర‌ధాని అవుతారు: జేసి సంచ‌ల‌నం..!

ఎప్పుడూ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచే టిడిపి ఎంపి జేసి దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి అటువంటి వ్యాఖ్య‌లే చేసారు. ఏపిలో తాము అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని టిడిపి నేత‌లు చెబుతుంటూ జేసికొత్త భాష్యం చెప్పుకొచ్చారు. అదే వి ధంగా కేంద్రంలో మోదీ ప్ర‌ధాని కాకూడ‌ద‌ని చంద్ర‌బాబు కోరుకుంటున్న వేళ‌..జేసి భిన్నంగా స్పందించారు. 40 శాతం మార్చాలి..ప్ర‌స్తుతం ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TnNQF4

Related Posts:

0 comments:

Post a Comment