Sunday, March 3, 2019

ఎఫ్ 16 వాడలేమని పాకిస్థాన్ ఎందుకు చెప్పిందంటే ? అమెరికా ఆగ్రహానికి గురికాకుడదనే ..?

న్యూఢిల్లీ : భారత సైనిక స్థావరాలపై దాడికి తెగబడింది పాకిస్థాన్. నిలువరించింది వింగ్ కమాండర్ అభినందన్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇందుకోసం పాకిస్థాన్ ఆధునాతన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించింది. దీనికి సంబంధించి భారత్ ఆధారాలను కూడా మీడియాకు చూపించింది. భారత్ పై దాడిచేసిన పాకిస్థాన్ ఎందుకు అబద్ధం చెప్పింది ? కారణం ఏమై ఉంటుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IMwHR3

Related Posts:

0 comments:

Post a Comment