ఢిల్లీ: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్కు కౌంటర్ ఇస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xhn3si
బీజేపీకి సహకరిస్తున్నారా : సీట్ల పంపకాల విషయంలో రాహుల్కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
Related Posts:
గంగానదిలో ప్రియాంకా గాంధీ పుణ్యస్నానం..నుదుట తిలకం: పూలు కురిపించిన యోగి సర్కార్లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమె.… Read More
రాజన్న రాజ్యం వద్దు.. రామరాజ్యమే కావాలి, షర్మిల పార్టీపై అర్వింద్ రియాక్షన్వైఎస్ షర్మిల పార్టీ పెడతానని ప్రకటించడంతో రాజకీయ ప్రకంపనలు నెలకొన్నాయి. పార్టీ పేరు వైఎస్ఆర్ టీపీ అని, ఏప్రిల్ 10వ తేదీన ఆవిర్భావం అని రకరకాల ఊహాగానాల… Read More
టీఆర్ఎస్ ఎంఐఎం చెంచా .. చీకట్లో ప్రేమించుకుంటూ బయట డ్రామాలు : బండి సంజయ్ ధ్వజంజిహెచ్ఎంసి ఎన్నికలలో మేయర్ , డిప్యూటీ మేయర్ ఎంపికపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి లో టిఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎ… Read More
జీలాండియా: మునిగిపోయిన ఎనిమిదో ఖండంలో మరుగునపడిన రహస్యాలుClick here to see the BBC interactive ప్రపంచంలోని ఎనిమిదో ఖండం మన కళ్ల ముందే దాగివున్నా.. దానిని కనుగొనటానికి శాస్త్రవేత్తలకు 375 సంవత్సరాలు పట్టింది.… Read More
టీఆర్ఎస్ , ఎంఐఎం ఇద్దరు దొంగలు కలిసే .. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు : రాజా సింగ్ ఫైర్హైదరాబాద్ మేయర్ ఎన్నికతో అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని బిజెపి నేతలు రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి కార్యా… Read More
0 comments:
Post a Comment