లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమె.. గంగానదిలో పవిత్ర స్నానాన్ని ఆచరించారు. కుమార్తె మిరియా వాద్రాతో కలిసి ఈ ఉదయం ప్రయాగ్ రాజ్కు చేరుకున్న ఆమె నేరుగా గంగానదీ పవిత్ర సంగమం ఘాట్ల వద్దకు వెళ్లి.. పవిత్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cWDXrc
గంగానదిలో ప్రియాంకా గాంధీ పుణ్యస్నానం..నుదుట తిలకం: పూలు కురిపించిన యోగి సర్కార్
Related Posts:
వామ్మో ఏం తెలివిరా బాబూ..! ఐపీఎస్నంటూ ఫోజు కొట్టి అడ్డంగా బుక్కయ్యాడు..జైపూర్ : అభయ్ మీనా ఐపీఎస్. ఐఐటీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ను ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసిన మేథావి. అతి చిన్న వయసులోనే ఐపీఎస్గా ఎన్నికైన అభయ్.. యూత్కు … Read More
ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలుఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం.. ఏటీఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.… Read More
ఐదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నోచుకోని ఏపీకి జగన్ పరిష్కారం చూపుతారా? మీ కామెంట్ ఏంటిఅమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు పూర్తైంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. ఆ రోజున తెలంగాణలో రాష్ట్ర … Read More
బీజేపీకి మెజారీటీ వస్తే.. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా...: అసదుద్దిన్ ఓవైసీకేంద్రంలో బీజేపీ మూడు వందల సీట్లు గెలవగానే, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులను చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు. హదరాబాద్ ఉగ్రవ… Read More
పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మైనర్లు రయ్ రయ్.. సీఐకి అక్షింతలు, మెమో జారీహైదరాబాద్ : ప్రజా రక్షణ కోసం ఉపయోగించాల్సిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లిన ఘటన నగరంలో దుమారం రేపింది. పోలీసుల పుత్రరత్నాలు … Read More
0 comments:
Post a Comment