రాజకీయపార్టీలు ప్రచారానికి టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇలా టెక్నాలజీని, సోషల్ మీడియాను ఉపయోగించుకుని క్యాంపెయిన్ చేయడంలో బీజేపీ అన్ని పార్టీల కన్నా ముందుంది. ఇందుకోసం పార్టీ ఐటీ విభాగం కొందరికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తుంది. అలా ట్రైనింగ్ తీసుకున్న వారిలో బెంగాల్కు చెందిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IqKAn8
బీజేపీ ఐటీ యోధుడు! 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్!
Related Posts:
అసిఫాబాద్ హత్యాచార బాధిరాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగంఅసిఫాబాద్: కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్లో అత్యాచారం, హత్యకు గురైన మహిళ సమత భర్తకు తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిం… Read More
విజన్ 2020: అబ్దుల్ కలాం స్వప్నం సాకారమైందా? భారత్ ఎలా ఉండాలనుకున్నారు..?న్యూఢిల్లీ: విజన్-2020. 2020 ఓ ల్యాండ్ మార్క్. దేశ చరిత్రలో మైలురాయి. రెండు దశాబ్దాల కాలంగా మనదేశంలో వినిపిస్తోన్న మాట ఇది. 2020 నాటికి మనదేశం ఎలా ఉండ… Read More
Telangana: తెలంగాణలో పౌరసత్వ చట్టానికి బ్రేక్..? కేసీఆర్ వైఖరి పట్ల ఉత్కంఠత..!హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, హింసాత్మక సంఘటనలకు కేంద్రబిందువైనట్లుగా భావిస్తోన్న పౌరసత్వ సవరణ చట్టం అమలుకు తె… Read More
ఓ వైపు దిశచట్టానికి అమోదం... మరోవైపు గుంటూరులో చిన్నారిపై అత్యాచారం..!మహిళలు చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా...మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేస… Read More
ఇంటిలో ఒంటరిగా నవ వధువు, అనుమానాస్పద స్థితిలో శవమైంది, పంచాయితీలు, ఏం జరిగింది ? !బెంగళూరు: కుటుంబ సమస్యలతో విసిగిపోయిన నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వైట్ ఫీల్డ్ రోడ్డులోని ఐటీపీఎల్ సమీపంలో న… Read More
0 comments:
Post a Comment