హైదరాబాద్ మేయర్ ఎన్నికతో అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని బిజెపి నేతలు రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి కార్యాలయంలో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారోత్సవంలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారని, టీఆర్ఎస్ ,ఎంఐఎం పార్టీ రెండు వేరు వేరు కాదనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCqI0b
టీఆర్ఎస్ , ఎంఐఎం ఇద్దరు దొంగలు కలిసే .. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు : రాజా సింగ్ ఫైర్
Related Posts:
చైనా భుజం మీదుగా జగన్ పైకి తూటా.. మోదీ సారథ్యానికి రఘురామ జేజేలు.. ఎంపీ అనూహ్య చర్య..కాదు కాదంటూనే కాషాయదళానికి మరింత దగ్గరవుతోన్నట్లు కనిపిస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు పూనుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మా… Read More
హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ...అభివృద్ధే లక్ష్యం : మంత్రి కేటీఆర్తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజయవాడ హైదరాబాద్ హై స్పీడ్ ట్రైన్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలు అవసరం ఉందని ఆయన… Read More
బీజేపీకే మద్దతు! కాంగ్రెస్ తప్పిదాల వల్లే సమస్యలు: మాయావతి సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: చైనా సరిహద్దు వివాదం అంశంలో తాము భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటామని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఈ విషయంల… Read More
శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..సింధియా వర్గంకు ప్రాధాన్యతమధ్యప్రదేశ్లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఇందుకు మంగళవారం ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్… Read More
ఈ పేద తల్లిదండ్రుల దు:ఖం ఆపేదెవరు... సర్కార్ దవాఖానా ఎంత పనిచేసింది..వాళ్లు నిరుపేదలు.. చేతిలో డబ్బు లేదు... ఏడాదిన్నర కొడుకు హఠాత్తుగా జబ్బు పడ్డాడు. సర్కార్ ఆస్పత్రి తప్ప మరో దిక్కు లేదు. కొడుకును భుజాన వేసుకుని ఇద్దర… Read More
0 comments:
Post a Comment