హైదరాబాద్ మేయర్ ఎన్నికతో అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని బిజెపి నేతలు రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి కార్యాలయంలో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారోత్సవంలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారని, టీఆర్ఎస్ ,ఎంఐఎం పార్టీ రెండు వేరు వేరు కాదనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCqI0b
టీఆర్ఎస్ , ఎంఐఎం ఇద్దరు దొంగలు కలిసే .. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు : రాజా సింగ్ ఫైర్
Related Posts:
కలిసి రాని కాలం- చంద్రబాబు ఆత్మీయుడి ఒంటరిపోరాటం కథ ముగిసినట్లేనా ?విదేశాలకు నిఘా రహస్యాలను చేరవేయడం, నిఘా పరికరాల అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టకాలం దాపురించినట్లే కనిపిస్… Read More
కరోనా విలయం: 4వేలకు పెరిగిన మృతులు.. సరిహద్దులు మూసేసి భారత్.. వైరస్ను నిర్మూలించామన్న చైనా..దేశంలో కరోనా వైరస్ లేనేలేదని పాలకులు భరోసా కల్పిస్తున్నప్పటికీ.. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా కరోనా వ… Read More
వైసీపీలో రామసుబ్బారెడ్డి చేరిక ఖరారు: రేపే జగన్ సమక్షంలో: అదినారాయణ రెడ్డికి చెక్...!కడప: కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్. ఇప్పటికే పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ సతీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 13న వైసీపీలో చేరాలని నిర్ణయించా… Read More
ఆ రెండు మంత్రి పదవుల కోసం వైసీపీలో పోటీ: సీఎం జగన్ దృష్టిలో ఎవరున్నారో?శాసన మండలి నుండి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు మంత్రులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వటంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు మంత్రి పదవులు ఖా… Read More
ఆయిల్ ధరల ఎఫెక్ట్: ఆసియా దేశపు ధనికుల జాబితాలో టాప్ ప్లేస్ కోల్పోయిన అంబానీముంబై: ప్రపంచదేశ ధనికుల్లో ఒకరిగా ఆసియా దేశపు ధనికుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారిగా తన స్థానం కోల్పోయారు. ప… Read More
0 comments:
Post a Comment