Thursday, February 11, 2021

టీఆర్ఎస్ , ఎంఐఎం ఇద్దరు దొంగలు కలిసే .. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు : రాజా సింగ్ ఫైర్

హైదరాబాద్ మేయర్ ఎన్నికతో అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని బిజెపి నేతలు రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి కార్యాలయంలో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారోత్సవంలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారని, టీఆర్ఎస్ ,ఎంఐఎం పార్టీ రెండు వేరు వేరు కాదనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCqI0b

Related Posts:

0 comments:

Post a Comment