Thursday, February 11, 2021

జీలాండియా: మునిగిపోయిన ఎనిమిదో ఖండంలో మరుగునపడిన రహస్యాలు

Click here to see the BBC interactive ప్రపంచంలోని ఎనిమిదో ఖండం మన కళ్ల ముందే దాగివున్నా.. దానిని కనుగొనటానికి శాస్త్రవేత్తలకు 375 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ ఖండానికి సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ వెలుగుచూడలేదు. అది 1642 సంవత్సరం. అబెల్ టాస్మాన్ ఒక లక్ష్యంతో బయలుదేరారు. అతడు అనుభవజ్ఞుడైన డచ్ నావికుడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d1d0Cy

Related Posts:

0 comments:

Post a Comment