Friday, February 1, 2019

సీపీయ‌స్ చ‌ట్టం ర‌ద్దు చేయాలి : బ‌ంద్ ను విజ‌య‌వంతం చేయాలి : ఎమ్మెల్సీ క‌త్తి న‌ర‌సింహారెడ్డి..!

సీపీయ‌స్ ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేస్తున్న ఉద్యోగుల‌కు ఎమ్మెల్సీ క‌త్తి న‌ర‌సింహా రెడ్డి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వారిని అరెస్ట్ చేయ‌టం అన్యాయ‌మ‌ని..వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసారు. ఏపి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చేస్తున్న బంద్ ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. ఉద్యోగుల‌కు న్యాయం చేయాలి..కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G3ia18

Related Posts:

0 comments:

Post a Comment