రెవెన్యూ శాఖలో కీలక మార్పులు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా మార్చాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ పేరును భూరికార్డులు, యాజమాన్య నిర్వహణగా మార్చాలని నిపుణులు సూచించారు. కలెక్టర్ను జిల్లా పరిపాలకుడు, న్యాయాధిపతిగా పిలవాలని కోరారు. అంతే కాదు రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KZy4Ns
కేసీఆర్ అనుకున్నదే చేస్తున్నారా .. రెవెన్యూ శాఖ పేరే కనుమరుగు కానుందా ?
Related Posts:
ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్లో అపర చాణక్యుడు..!హైదరాబాద్ : ఆనాడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్.. ఈనాడేమో కేసీఆర్. అందరిదీ అదే దారి. సీఎం హోదాలో ఈ ముగ్గురి తీరు వివాదస్పదమే. రైతులపై తుపాకులు ఎక్కుపెట్ట… Read More
కేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్, విశాఖలో భారీ ర్యాలీఅమరావతి: విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నిర్మాణ రంగంపై ఆధారపడ్డవారికి.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్… Read More
నిర్మలా సీతారామన్ నా క్లాస్ మేట్: అప్పట్ల చాలా విషయాలను పంచుకునే వాళ్లం: నోబెల్ అవార్డు గ్రహీతన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన క్లాస్ మేట్ అని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తామిద్దరం కలిసి చదువుకున్నా… Read More
ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ప్రభుత్వం సై..? కమిటీ నియామకం, కోర్టు సూచనలపై కేసీఆర్ మదనంఆర్టీసీ సమ్మెపై చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో చర్చలు జరుపాలని… Read More
కచ్చులూరులో తలలేని మొండెం... బోటు వెలికితీతకు కొనసాగుతున్న యత్నాలుతూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మరో మృతదేహం బయట బయటపడింది. అయితే తలలేని మొండెంతో మృతదేహం ఉండడంతో అధికారులు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్త… Read More
0 comments:
Post a Comment