హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదన్నారు. పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కేటాయింపులో బీసీలకు ఒక్క సీటు కేటాయించకుండా మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDYHcv
బీసీలకు అన్యాయం.. కేసీఆర్ను క్షమించరు.. అఖిలపక్షం భేటీలో ధ్వజమెత్తిన నేతలు
Related Posts:
గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు: ఆంధ్రాలోకి నో ఎంట్రీ!న్యూఢిల్లీ: బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ గనుల కేసులో షరతు… Read More
వీడియో: మీ వెంటే ఉంటా..మీ కోసం పోరాడతా! వాయనాడ్లో రాహుల్ గాంధీ రోడ్షో!వాయనాడ్: మొన్నటి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన వాయనాడ్ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటానని అఖిల భారత కాంగ్రెస్ క… Read More
స్పీకర్ వ్యవస్థను నీరు గార్చిన కేసీఆర్..! సుప్రీంకోర్టులో తేల్చుకుందామంటున్న టీపిసిసి..!!హైదరాబాద్ : చంద్రశేఖర్ రావు కు తొత్తులా స్పీకర్ వ్యవహరించారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన తమకు అందుబా… Read More
ఆకలో రామచంద్రా .. రేషన్ రాక 4 రోజులు ఆకలితో అలమటించి వృద్ధుడి మృతిజార్ఖండ్ : నవభారతం ఆకలితో అలమటిస్తోంది. శాస్త్ర, విజ్ఞానం ఎంత ఎదిగినా .. పేదోడు మరింత బక్కచిక్కుతూనే ఉన్నాడు. కొన్ని చోట్ల తినడానికి తిండి కూడా దొరక భ… Read More
నాడు త్యాగాలు చేసిన వారికే నేడు : గెలవకపోయినా మోపిదేవికి ఛాన్స్: జగన్ కోసం వారు చేసిందేంటి..!జగన్ తన కేబినెట్ కూర్పులో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనను నమ్ముకున్న వారికి..తాను నమ్మిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయంగా కాంగ్రెస… Read More
0 comments:
Post a Comment