హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజులు టోల్ గేట్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆదివారం (13వ తేదీ) తో పాటు బుధవారం (16వ తేదీ) నాడు టోల్ గేట్ ఛార్జీలు వసూలు చేయరు. జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్ల దగ్గర వాహనాలకు టోల్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STIldM
టోల్ గేట్ ఛార్జీలు లేనట్లే..! సర్కార్ నిర్ణయం.. కొన్నిచోట్ల \"పైసా వసూల్\"
Related Posts:
ఆ నేతలు ఇక చంద్రబాబుకు దూరమేనా: సమావేశానికి కాపు నేతల దూరం: వారి వెనుక ఉన్నదెవరు...!టీడీపీలో ఏం జరుగుతోంది. కాపు నేతలు టీడీపీకి దూరమవుతున్నారా. కాపుల నుండి టీడీపీని దూరం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా. టీడీపీ అధినేత విదేశీ పర… Read More
జాతి ప్రయోజనాలే ముఖ్యం, రష్యాతో బంధం కొనసాగుతుంది .. అమెరికా మంత్రికి తేల్చిచెప్పిన జై శంకర్న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాల కోసమే ఇండియా పాటుపడుతుందని కేంద్రం స్పష్టంచేసింది. ఇందులో ఇసుమంతైనా సందేహానికి తావులేదని తేల్చిచెప్పింది. తమకు దేశం, జాతి ప… Read More
బీహార్లో పిల్లల మరణాలపై అందరం సిగ్గుపడాలి...! ప్రధాన మంత్రి మోడీబీహార్లో మెదడు వాపు వ్యాధితో మృత్యువాత పడడం అందరం సిగ్గు పడాల్సిన అంశమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు..బీహార్ పిల్లల మరణాలు సంభవించకుండా సమిష్టి కృషి … Read More
వాటి జోలికి వచ్చే సత్తా జగన్ ఉందా..? ఉంటే సాహసోపేత సీఎంగా చరిత్రలో నిలిచినట్టే..!!అమరావతి/హైదరాబాద్ : జగన్ అనుకున్నంత పని చేసారు. ఇప్పుడు ఆ పని చేసే ధైర్యముందా...? అనేక మంది మదిలో ఇదే ప్రశ్న. ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడం అక్రమమంట… Read More
వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవంఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవం లభించింది. యూకే - ఇండియా సంబంధాలను మెరుగుపరిచిన వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఆమెకు చోటు దక్… Read More
0 comments:
Post a Comment