మిషన్ శక్తి ప్రయోగంతో అగ్రదేశాల సరసన నిలిచిన భారత్పై అమెరికా మండిపడుతోంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత అంతరిక్షంలో ఉపగ్రహాలను పేల్చేయగల సత్తా సంపాదించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా భారత్ నిర్వహించిన మిషన్ శక్తి ప్రయోగంపై నాసా అక్కసు వెళ్లగక్కింది. ఈ ప్రయోగంతో స్పేస్ జంక్ మరింత పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అంటోంది. అంతరిక్షంలో ఉపగ్రహం కూల్చివేత ప్రయోగంపై పాక్ స్పందన..ఏమి చెప్పిందంటే..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I4VApb
మిషన్ శక్తిపై అమెరికా అక్కసు ఐఎస్ఎస్కు ముప్పు పెరిగిందన్న నాసా
Related Posts:
ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -ఆ ఎంపీ సీటు నేరుగా బీజేపీ ఖాతాలోకి..135ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన అర దశాబ్దకాలంగా ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హస్తం గుర్తు పార్టీకి తాజాగా మరో బి… Read More
4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు 59వేల కోట్ల స్కాలర్షిప్: కేంద్ర కేబినెట్ ఆమోదంన్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులక… Read More
సరిహద్దు ప్రతిష్ఠంభనపై చైనా కొత్త ప్రతిపాదన...? ట్రాప్... నమ్మే ప్రసక్తే లేదన్న భారత్...చైనాతో ఎప్పుడు చర్చలు జరిపినా సరిహద్దులో సైన్యం ఉపసంహరణకు కట్టుబడి ఉంటామనే చెప్తుంది. అది మిలటరీ స్థాయి చర్చలైనా... దౌత్య పరమైన చర్చలైనా చైనాది ఇదే మా… Read More
డీటీహెచ్ మార్గదర్శకాలకు సవరణ -ఇకపై 20 ఏండ్లకు లైసెన్స్ -కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడిదేశంలో డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ (డీటీహెచ్) మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై డీటీహెచ్ లైసెన్స్ను 20 ఏండ్లకు ఇస్తారు. లైసెన్స్ … Read More
శబరిమల భక్తుల పెంపుపై సుప్రీంకు కేరళ సర్కార్- హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూశబరిమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శబరిమలకు వస్తున్న భక్తులకు కోవిడ్ జాగ్రత్తలతో … Read More
0 comments:
Post a Comment