ఏఐసిసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఆరవ విడత జరుగుతున్న పోలీంగ్ లో ఓ సాధరణ ఓటరు అయ్యాడు. తన మంది మార్బాలం హంగులను వదిలిపెట్టి నడుచుకుంటూ వచ్చి న్యూఢిల్లిలోని ఔరంగజేబ్ లేన్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీంతో అయన వెంట సెక్యూరిటి సిబ్బంది, మీడియా వ్యక్తులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. న్యూఢిల్లిలో కాంగ్రెస్ పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E3IgyL
Sunday, May 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment