కోల్ కత/హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికల ముందు ఉన్న హడావిడి ఎన్నికల తర్వాత కనిపించదు. నాయకుల దూకుడు స్వభావం కూడా ఎన్నికల ముందు తారా స్ధాయిలో ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ముసురుకున్న మేఘాలు మొత్తం కరిగిపోయినట్టు సామాన్య స్ధితికి చేరుకుంటారు. ఎన్నికల్లో గెలిస్తామని అతి విశ్వాసం, లేని ప్రజా బలాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NsGaOX
దూకుడు తగ్గించిన దీదీ..! పరిస్ధితుల ప్రభావమేనా..?
Related Posts:
ఇటు ఫ్యామిలీ, అటు ప్రొఫెషనల్ లైఫ్ : రోహిత్ మృతికి కారణం వివరించిన ఉజ్వల ?న్యూఢిల్లీ : రోహిత్ శేఖర్ తివారీ మృతి షాక్ కలిగించిందన్నారు ఆమె తల్లి ఉజ్వల. రోహిత్ మరణానికి వ్యక్తిగత జీవితమే కారణమని పేర్కొన్నారు. దీనికితోడు రాజకీయ… Read More
రైతులను దోచారు, దళితులను వేధించారు : ఎస్పీ, బీఎస్పీపై మోదీ విసుర్లులక్నో : ఉత్తరప్రదేశ్పై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తే .. కేంద్రంలో అధికారం సులభమనే ఆలోచనతో ప్రధాని మోదీ, రాహుల్ … Read More
నాకు కాదు మోదీకి నిద్రపట్టడం లేదు : ప్రధాని కామెంట్లపై దీదీ గుస్సాకోల్ కతా : ప్రధాని మోదీ వ్యాఖ్యలను దీదీ మమత బెనర్జీ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ తర్వాత మమతకు నిద్రపట్టడం లేదని మోదీ వ్యాఖ్… Read More
ఎడారి గడ్డ పై ..కడప బిడ్డ విజయం : కష్టానికి ప్రతిఫలం వచ్చేదాకా: సౌదీలొ సీమ మహిళ వీర గాథ..కడప బిడ్డ..ఎడారి గడ్డ పైన మహిళా శక్తి చాటింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. తెలియని దేశంలో ఎవరో సూచన మేరకు పనికి చేరింది. రెండేళ్లు పని చేసిన… Read More
కాంగ్రెస్ కు షాక్ .. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ .. ముహూర్తం ఖరారుకాంగ్రెస్ పార్టీ కి స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా పెద్ద షాక్ తగలనుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీ… Read More
0 comments:
Post a Comment