బెంగళూరు: పెళ్లి చేసుకుని భార్యతో ఇటలీలో సంతోషంగా గడుపుదామని కలలు కన్న ఓ ఎలక్ట్రీషియన్ లబోదిబో అంటున్నాడు. అప్పు చేసి ఇటలీ యువతికి రూ. 33 లక్షలు ఇచ్చిన ఎలక్ట్రీషియన్ తనకు న్యాయం చెయ్యాలని పోలీసులను వేడుకుంటున్న ఘటన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురంలో జరింగింది. భాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటలీ అమ్మాయిని నమ్ముకుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Np0CR5
Friday, September 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment