Friday, April 5, 2019

సీఎం కారు కూడా వదల్లేరు : కుమార కారు చెక్ చేసిన ఈసీ, అధికారుల తీరుపై సీఎ గుస్సా ..?

బెంగళూరు : ఎన్నికల వేళ .. ఎన్నికల సంఘమే సుప్రీం. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతవారినైనా ఉపేక్షించబోమని ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డీజీపీ కారు చెక్ చేసిన పోలీసులు .. తాజాగా బెంగళూరులో సీఎం కుమారస్వామి వాహనాన్ని తనిఖీ చేపట్టడం చర్చానీయాంశమైంది. దీంతో ఎన్నికల వేళ తాము కఠినంగా ఉంటున్నామని ఈసీ చెబుతోండగా, అధికార

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VnQNmz

Related Posts:

0 comments:

Post a Comment