బెంగళూరు : ఎన్నికల వేళ .. ఎన్నికల సంఘమే సుప్రీం. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతవారినైనా ఉపేక్షించబోమని ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డీజీపీ కారు చెక్ చేసిన పోలీసులు .. తాజాగా బెంగళూరులో సీఎం కుమారస్వామి వాహనాన్ని తనిఖీ చేపట్టడం చర్చానీయాంశమైంది. దీంతో ఎన్నికల వేళ తాము కఠినంగా ఉంటున్నామని ఈసీ చెబుతోండగా, అధికార
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VnQNmz
సీఎం కారు కూడా వదల్లేరు : కుమార కారు చెక్ చేసిన ఈసీ, అధికారుల తీరుపై సీఎ గుస్సా ..?
Related Posts:
తీర్పును గౌరవిస్తున్నా .. జనంలోనే ఉంటానన్న నారా లోకేష్ .. ఓటమిపై స్పందనఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన… Read More
`మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం`! చెప్పినట్టే కొట్టాడు..చెప్పి మరీ కొట్టాడు!అమరావతి: `పాలిటిక్స్లో ఉండాల్సింది..ధైర్యం ఉండాల. గుండెధైర్యం ఉండాల. దెబ్బను కొట్నాడు. తీసుకున్యాం. మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం..` సుమారు అయిదే… Read More
భగవంతుడి ప్రార్థనల కన్నా పరోపకారమే మిన్న ?పరోపకారం మిధం శరీరం అన్నారు పెద్దలు వాస్తవానికి మనం భగవంతున్ని ప్రార్ధించేప్పుడు ఏదైనా కోరిక కోరితే పరిపూర్ణంగా మనకే కావాలని కోరుకుంటాము. అందరి కంటే ప… Read More
అదృష్టం అంటే వైసీపీ నేత మల్లాది విష్ణుదే... ఎందుకో తెలుసా ?ఏపీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు పై చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ స్థానం కోసం పట్టుబట్టి వంగవీటి రాధా ఏకంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ స్థానం … Read More
16 రాష్ట్ర్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ .... !సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోగ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసింది.కొన్ని… Read More
0 comments:
Post a Comment