అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజు రాత్రి పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం, ఇతర గృహోపకరణాలను ఎరగా చూపించి, ఓటర్లను ప్రలోభానికి గురి చేసే అవకాశాలు వుంటాయని అనుమానాలతో వాహనాలను విస్తృతంగా సోదాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G9txT5
భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలు
Related Posts:
భీతావహం: కాబూల్ జంట పేలుళ్లలో 40కి చేరిన మరణాలు, వీరిలో నలుగురు అమెరికన్లు, 120మందికిపైగా తీవ్రగాయాలుకాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పేలుళ్లలో ఇ… Read More
డెల్టా కన్నా డేంజర్.. కోవిడ్ 22, కొత్త వేరియంట్దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు వణికిస్తుంటే.. తాజాగా సైంటిస్టులు మరో బాంబు పేల్చారు. 2022లో కొవిడ్ సూపర్ వేరియంట్ మన దేశాన్ని కుదిపేస్తుందని అంటు… Read More
దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ: ప్రవాస తెలుగు పురస్కారాలు-2021సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు వారి అధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యముతో అంగ రంగ వైభవముగా జరగనున్న … Read More
గంజాయి పండిస్తా.. అనుమతి ఇవ్వండి... కలెక్టర్కు రైతు లేఖఏ పంట పండించినా నష్టాలే మిగులుతున్నాయి. పెట్టిన డబ్బు కూడా తిరిగి రావడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఓ రైతు.. కలెక్టర్ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయా… Read More
వసతులు, సౌకర్యాలేవీ.. అయినా స్కూల్స్ ప్రారంభమా.. విజయశాంతికరోనా తగ్గుముఖం పట్టడం.. ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ తెరవడంతో.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కూడా స్కూల్స్ తెరుస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచ… Read More
0 comments:
Post a Comment