న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్టాండ్ అలోన్ దుకాణాలు ఒక్కటొక్కటికిగా తెరచుకుంటున్నాయి. కొన్ని రకాల దుకాణాలను ఓపెన్ చేయడానికి వీలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆదివారం ఉదయం చిరు వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభిచారు. ఈ ఉదయం 8 గంటల సమయంలో కరోనా రహిత ప్రాంతాల్లో దుకాణదారులు రోజువారీ పనుల్లో నిమగ్నం అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cQrxxH
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment