సీఎం కేసీఆర్పై ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించారు. సర్పంచ్లతోపాటు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం సరికాదన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నరేందర్ సింగ్ తోమర్కు ఫిర్యాదు చేశారు. సమస్యపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచ్లతోపాటు ఉప సర్పంచ్లకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ln2cGA
Tuesday, September 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment