ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార బరిలో దూసుకుపోతున్న నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్ల కోసం గాలమేస్తూ తాహతుకు మించి హామీలిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బడ్జెట్ రెండు లక్షల కోట్లుకాగా.. చంద్రబాబు, జగన్లు దాదాపు రూ.5లక్షల కోట్ల హామీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CPkXYS
అధికారం కోసం టీడీపీ, వైసీపీలు తాహతుకు మించి హామీలిస్తున్నాయన్న పవన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
దక్షిణాదిన బాంబు పేలుళ్ల సమాచారం ఉత్తుత్తిదే: పోలీసుల అదుపులో మాజీ సైనిక ఉద్యోగి: కారణం ఏమిటంటే..!బెంగళూరు: భారీ ఎత్తున ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకోవచ్చంటూ సమాచారం ఇచ్చి, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ, పోలీసు యంత్రాగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించిన… Read More
ఏపిలో రుణమాఫీ కధ ముగిసినట్లే : నిధులు లేకుండానే ఇచ్చేసామని ప్రచారం : 8వేట కోట్లు కావాలి..!ఏపిలో అయిదేళ్లుగా సాగుతున్న రుణ మాఫీ కధ ఇక ముగిసినట్లే. 2014 ఎన్నికల సమయంలో టిడిపి రైతు రుణమాఫీకి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ… Read More
సర్వర్లలో సాంకేతిక లోపం: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిరిండియా సేవలున్యూఢిల్లీ: దేశీయ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ సారి విమానాల్లో కాదు... ఎయిరిండియా సర్వర్లలో సమస్య వచ్చింది. ఒక్కసార… Read More
ఉక్కు సంకల్పానికి 18 వసంతాలు...! సంబురాల్లో మునిగిపోయిన తెలంగాణ ప్రజలు..!!హైదరాబాద్ : సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఓ చిన్న కరపత్రిక పెను సంచలనం సృష్టించింది. 27-04-2001 నాటి ఈ చిన్నకరపత్రిక కోట్లహృదయాల చిరకాల స్వప్న… Read More
శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లుకొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయ… Read More
0 comments:
Post a Comment