ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై ఐఏఎఫ్ ఫైటర్లు చేసిన దాడితో సరిహద్దులో క్షణం క్షణం పరిస్థితి మారుతోంది. భారత్, పాకిస్థాన్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నామనే సంకేతాలను ఇస్తున్నాయి. దీనికి ఇరుదేశాల ప్రధాన నగరాల్లో ఎయిర్ పోర్టుల మూసివేత బలం చేకూరుస్తోంది. కయ్యానికి కాలుదువ్వేందుకు పాకిస్థాన్ సిద్దమంటుండగా .. మేం రేడీ అని భారత్ తేల్చిచెప్పడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbIWbo
సరిహద్దుల్లో యుద్ధమేఘాలు .. ఎయిర్ పోర్టులను మూసివేస్తున్న భారత్, పాకిస్థాన్
Related Posts:
ముఖ్యమంత్రిని బహిరంగంగా నిలదీసిన ప్రశాంత్ కిశోర్: బహిష్కరించిన నితీష్..!పాట్నా: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అటు తిరిగి, ఇటు తిరిగి జనతాదళ్ (యునైటెడ్)లో చిచ్చు పెట్టింది. పార్టీ రాజకీయ వ్యూహక… Read More
Annual Traffic Index: ట్రాఫిక్తో నరకయాతనే.. ప్రపంచంలోనే బెంగళూరు టాప్, మరో 3 నగరాలు కూడాట్రాఫిక్.. ట్రాఫిక్.. ట్రాఫిక్... మెట్రో నగరాల్లో ఉదయం, సాయంత్రం వెళ్లాలంటే వెన్నులో వణుకు. గంటల తరబడి జర్నీ చేయాల్సిందే. ప్రపంచంలో ఎక్కువ ఏ నగరంలో రద… Read More
అలా చెప్పినవాడెవడో.. : మూడు రాజధానులపై జీఎన్ రావు కీలక వ్యాఖ్యలుఅభివృద్ది వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని జీఎన్ రావు కమిటీ ఛైర్మన్ జీఎన్ రావు అన్నారు. 13 జిల్లాలను విశాఖ,ప్రకాశం,ఏలూరు,కడప నా… Read More
బడ్జెట్ వేళ రైల్వే శాఖ సంచలన ప్రతిపాదన.. ప్రయాణికులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే..ప్రయాణికులకు విజ్ణప్తి.. దయచేసి వినండి.. సామాన్యుడి రవాణా సాధనమైన రైళ్లలో.. ప్రయాణం ఇకపై చాలా మార్పులకు లోనుకానుంది.. తోటి ప్యాసింజర్లను ఇబ్బంది పెట్ట… Read More
Sailajanath: పీసీసీకి కొత్త రక్తం: పూర్వ వైభవాన్ని తేవడమే లక్ష్యం: బాధ్యతలను స్వీకరించిన శైలజానాథ్విజయవాడ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డాక్టర్ శైలజానాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కార్యనిర్వాహక అధ… Read More
0 comments:
Post a Comment