ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై ఐఏఎఫ్ ఫైటర్లు చేసిన దాడితో సరిహద్దులో క్షణం క్షణం పరిస్థితి మారుతోంది. భారత్, పాకిస్థాన్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నామనే సంకేతాలను ఇస్తున్నాయి. దీనికి ఇరుదేశాల ప్రధాన నగరాల్లో ఎయిర్ పోర్టుల మూసివేత బలం చేకూరుస్తోంది. కయ్యానికి కాలుదువ్వేందుకు పాకిస్థాన్ సిద్దమంటుండగా .. మేం రేడీ అని భారత్ తేల్చిచెప్పడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbIWbo
సరిహద్దుల్లో యుద్ధమేఘాలు .. ఎయిర్ పోర్టులను మూసివేస్తున్న భారత్, పాకిస్థాన్
Related Posts:
అందుకే పెళ్లి చేసుకోలేదట...సుప్రీంకోర్టుకు తెలిపిన మాయావతిఢిల్లీ: యూపీ మాజీముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిపై నమోదైన అవినీతి కేసులు ఆమెను ఎన్నికల వేళ వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే తాను 20… Read More
అనుచిత వ్యాఖ్యలు: యూపీ సీఎం యోగీపై ఈసీకి మాజీ నేవీ ఛీఫ్ ఫిర్యాదుఢిల్లీ: భారత ఆర్మీని మోడీ సేనగా అభివర్ణించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మాజీ నేవీ ఛీఫ్ అడ్మిరల్ ర… Read More
సుజనా చౌదరి 315 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ .. చంద్రబాబుకు భారీ షాక్ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని , అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ విఫలయత్నాలు చేస్తుంటే తిరిగి అధికారంలోకి… Read More
గంభీర్కు ఒమర్ అబ్దుల్లా కౌంటర్: ఐపీఎల్పై ట్వీట్లు చేయి.... జమ్మూకశ్మీర్ గురించి కాదుఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవలే బీజేపీలో చేరిన క్రికెటర్ గౌతం గంభీర్ల మధ్య ట్విటర్ వేదికగా యుద్ధం జరుగుతోంది. జమ్ముకశ్మీర… Read More
70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు..ఐదేళ్లలో నేను ఎలా చేయగలను: మోడీబీహార్: అన్ని హామీలు నెరవేర్చాలంటే తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్లో ఎన్డీఏ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద్భ… Read More
0 comments:
Post a Comment