Wednesday, February 27, 2019

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు .. ఎయిర్ పోర్టులను మూసివేస్తున్న భారత్, పాకిస్థాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై ఐఏఎఫ్ ఫైటర్లు చేసిన దాడితో సరిహద్దులో క్షణం క్షణం పరిస్థితి మారుతోంది. భారత్, పాకిస్థాన్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నామనే సంకేతాలను ఇస్తున్నాయి. దీనికి ఇరుదేశాల ప్రధాన నగరాల్లో ఎయిర్ పోర్టుల మూసివేత బలం చేకూరుస్తోంది. కయ్యానికి కాలుదువ్వేందుకు పాకిస్థాన్ సిద్దమంటుండగా .. మేం రేడీ అని భారత్ తేల్చిచెప్పడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbIWbo

0 comments:

Post a Comment