అమరావతి/హైదరాబాద్ : టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఖర్చు గురించి, ఓటర్ల డబ్బు డిమాండ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశం కోసం ఆయన సోమవారం అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో మరోసారి టీడీపీనే విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L8NOOv
ఎన్నికల కోసం 50కోట్ల ఖర్చు..! ఓటుకు రెండు వేలు జనమే అడుగుతున్నారు..! జేసీ సంచలన వ్యాఖ్యలు..!!
Related Posts:
నిజాం ఆస్తులపై యూకే కోర్టు సంచలన తీర్పు.. లండన్ బ్యాంకులోని డబ్బు ఎవరికంటేహైదరాబాదు ఏడవ నిజాం రాజు, లండన్ బ్యాంకులో 1948లో వేసిన 1 మిలియన్ పౌండ్లు డబ్బులు ఎవరికి చెందుతుందో అనేదానిపై గత కొన్ని దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. … Read More
గాంధీ సిద్దాంతాల సాకారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఇంద్రకరణ్ రెడ్డిజాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150 … Read More
గాంధీ జయంతిన మద్యం అమ్మకాలు, సీఎం తీరు ఎవరికి అర్థం కావడం లేదన్న చంద్రబాబుజాతిపిత మహాత్మ గాంధీ జయంతి రోజున ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎలాంటీ సందే… Read More
ఆయుధాలు, మందుగుండు.. సరిహద్దు రాష్ట్రాల్లో స్మగ్లింగ్, ఎలా తెలుసా..?కుక్క తోక వంకర అన్నట్టు దాయాది పాకిస్థాన్ బుద్ది మాత్రం మారదు. కశ్మీర్ విభజనతో అక్కసుతో ఉన్న పాకిస్తాన్, సమయం దొరికితే చాలు విరుచుకుపడాలని చూస్తోంది. … Read More
ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య కేసులో కొత్త కోణం: మరో వ్యక్తితో శారీరక సంబంధమే ప్రాణం తీసిందా?హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో సోమవారం రాత్రి జరిగిన ఇస్రోకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఎస్ఆర్సీ) శాస్త్రవేత్త సురేష్ కుమార్(56) హ… Read More
0 comments:
Post a Comment