జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి . ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీజ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UWcux7
లోకల్ వార్ కు ముహూర్తం ఖరారు .. 22 న నోటిఫికేషన్ ?
Related Posts:
ఒకరికి తెలియకుండా..మరొకరితో ఏకంగా: భర్త మృతదేహం కోసం ఏడుగురు భార్యలు..ఇలా.. .!ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకుంటేనా..వీరి చేతిలో ఏమయ్యేవాడో. ఇదీ మరణించిన ఒక డ్రైవర్ గురించి స్థానికులు అంటున్న మాటలు. ఒకరికి తెలియకుండా… Read More
సీన్ రివర్స్: సీబీఐ వాదనకు మద్దతుగా టీడీపీ: ప్రధానితో భేటీపైన అదే వాదన..!ఏపీలో మరోసారి సీబీఐ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సీబీఐకు కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందంటూ ఏపీలో అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఉ… Read More
కార్పోరేట్ కాలేజీలో డ్రగ్స్ కలకలం: మంగళగిరి కేంద్రంగా: పోలీసులు అలర్ట్..!ఏపీ రాజధాని నడి బొడ్డున డ్రగ్స్ కలకలం రేపుతోంది. పోలీసుల సోదాల్లో మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక కార్పో… Read More
కన్నతండ్రిపై పోలీసులకు 8 ఏళ్ల బాలుడి ఫిర్యాదు.. ఇంతకు ఏం జరిగిందంటే..!నిజామాబాద్ : కాలం మారింది. పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తోంది. ఏ విషయంలోనైనా వెంటనే స్పందిస్తున్నారు. అదే క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వెలుగు చ… Read More
ఉత్తమ్రెడ్డి ఇంట్లో చోరీ కేసు చేజ్, నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 16 రాష్ట్రాల్లో..కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్ రెడ్డి ఇంట్లో చోరీ కేసును పోలీసులు చేధించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆరిఫ్ దొంగతనం చేశా… Read More
0 comments:
Post a Comment