జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి . ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీజ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UWcux7
లోకల్ వార్ కు ముహూర్తం ఖరారు .. 22 న నోటిఫికేషన్ ?
Related Posts:
ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన సురేష్ రెడ్డిహైదరాబాద్ : ఫోర్బ్స్ లిస్టులో మరో హైదరాబాదీకి చోటు దక్కింది. హైదరాబాద్ కు చెందిన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత కొవ్వూరి సురే… Read More
ఏపీ ఓటర్ల తుది జాబితా.. తూగో ఫస్ట్.. విజయనగరం లాస్ట్అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 24 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 93 లక్షల 12 వేల 192… Read More
వైఎస్ షర్మిలపై మరీ అంత అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు .. కేసులో ఇరుక్కున్నాడుషర్మిల పై సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై అసభ్యక… Read More
జగన్కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారా? టీడీపీ ఆరోపణలను నమ్ముతారా? దీనిపై మీ కామెంట్ ఏంటి?పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీలో అధికార, విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాగ్భాణాలు సంధించుకుంటున్… Read More
వైసిపి అనిల్ యాదవ్ పై అఖిలేష్ యాదవ్ : టిడిపి మద్దతుగా: ప్రచారంలోకి జాతీయ నేతలుజాతీయ రాజకీయాల్లో మిత్రులుగా ఉన్న నేతలు ఏపిలో టిడిపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. టిడి పి అధినేతను ప్రశంసించే నేతలను..తమకు… Read More
0 comments:
Post a Comment