జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి . ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీజ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UWcux7
లోకల్ వార్ కు ముహూర్తం ఖరారు .. 22 న నోటిఫికేషన్ ?
Related Posts:
దాడులకు సీఎం బాధ్యుడు... వ్యవస్థలు నిర్వీర్యమవుతుంటే గవర్నర్ స్పందించలేరా : యనమలటీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో గవర్నర్ స్పందించాలని అన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలు,… Read More
సీపీసీబీలో ఉద్యోగాలు: లా ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్తో పాటు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ లా ఆఫీసర్లు, అకౌంట్… Read More
ఆరుగురు మంత్రులపై వేటు.. సింధియా మెడకు కేసుల ఉచ్చు.. కాంగ్రెస్ రివర్స్ గేమ్.. ఫలితం?మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రమాదంలో పడిపోయిన కాంగ… Read More
బీఎస్ఎఫ్లో 431 గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 431 గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులను భర్తీ చే… Read More
మాచర్లలో దుమ్మురేపిన వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త రికార్డు..ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. చాలాచోట్ల ఆ పార్టీ ఏకగ్రీవాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీ హ… Read More
0 comments:
Post a Comment