అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. పదేపదే టార్గెట్ చేస్తున్నారు. జగన్ పైన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ నుంచి తప్పించి, రీకాల్ చేసేందుకు చంద్రబాబు ప్రధానికి లేఖ రాశాడట అని, కానీ కోర్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FAeXVM
చంద్రబాబు కొడుకునూ నమ్మడు, పాపం లోకేష్, ఇక మిగిలింది 90 రోజులే: విజయసాయి
Related Posts:
శ్రీకాకుళంలో చంద్రబాబు: రోజుకు మూడు గంటలు కార్యకర్తలకోసం కేటాయిస్తానని హామీతిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు … Read More
సారు తెలివి చూసిండ్రా..! సర్వీస్ బుక్కులో పుట్టినతేదీ మార్చిండు..!పెద్దపల్లి : ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువర్యుడు ట్రాక్ మార్చాడు. సదరు ఉపాధ్యాయుడు చేసింది ఆషామాషీ తప్పు కాద… Read More
పవన్కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..హైదరాబాదు: జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కు తొలిషాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు శనివారం లోటస్పాండ్లో జగన్… Read More
ఏపీ పాలిటిక్స్పై యూటర్న్: మా పాత్ర ఉండదు.. కేటీఆర్, ఏపీలో జనసేన ప్రభావంపై ఏమన్నారంటేహైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలనే పేరు మార్చి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీలో సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్క… Read More
నేడే అమలకీ ఏకాదశి: ఏం చేయాలి, ఈ పూజా విధానం ఎలా ఉంటుంది?డా.యం.ఎన్.చార్య, ఫోన్: 9440611151 అమలకీ ఏకాదశి రోజు నాడు చేయవలసిన ప్రత్యేక పూజ గురించి తెలుసుకుందాం.ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత.భక్… Read More
0 comments:
Post a Comment