Monday, April 1, 2019

లోకసభ ఎన్నికలు 2019: నాగర్‌కర్నూల్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడింది. ప్రతిష్ఠాత్మకంగా భావించే నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో నంది ఎల్లయ్య 16 వేల 676 ఓట్ల తేడాతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V9MzyM

Related Posts:

0 comments:

Post a Comment