దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల డిమాండ్ కూడా అంతకంతకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా కరోనా రెండోదశలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వీటి ఉత్పత్తికి భారీ గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో మూడో దశ కరోనా వ్యాప్తి ప్రభావం చిన్నారులపై ఉండొచ్చన్న అంచనాలతో వ్యాక్సిన్ తయారీ సంస్ధలు ఇప్పుడు చిన్నారుల వ్యాక్సిన్ రూపకల్పనపై దృష్టిసారించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qc9OuU
చిన్నారుల వ్యాక్సిన్ కోసం ట్రయల్స్- భారత్ బయోటెక్కు డీసీజీఐ గ్రీన్సిగ్నల్
Related Posts:
రోడ్ యాక్సిడెంట్ అనుకున్నారు... కానీ అసలు నిజం వేరే... ఉపాధ్యాయుడి మృతి కేసులో షాకింగ్ విషయాలురాజేంద్ర నగర్ పరిధిలో బుధవారం(మార్చి 10) అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్న ఓ యాక్సిడెంట్ కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. మొదట అతను రోడ్డు ప్రమాదంలో … Read More
kollu ravindra arrest : కొల్లు రవీంద్ర అరెస్ట్- నిన్న పోలీసులపై దురుసు ప్రవర్తన కేసుఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసిందో లేదో అప్పుడే కక్షసాధింపు చర్యలు మొదలైపోయాయి. నిన్న ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను కారణంగా చూపుతూ మాజ… Read More
కంటైనర్ ఢీ కొట్టిన వేగానికి ఎస్యూవీ నుజ్జునుజ్జు: ఎనిమిది అక్కడికక్కడే దుర్మరణంలక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా సమీపంలో ఈ తెల్లవారు జామున సంభవించిన ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పా… Read More
అన్న బాటలోనే చెల్లి: షర్మిల పార్టీ జెండా..అజెండా అచ్చంగా: వైసీపీ రంగుల్లో పతాకం: వారంలోహైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్… Read More
నేడు మాచర్లకు సీఎం జగన్... పింగళి వెంకయ్య కుమార్తె,ఆమె కుటుంబానికి సన్మానం...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం(మార్చి 12) గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి … Read More
0 comments:
Post a Comment