దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల డిమాండ్ కూడా అంతకంతకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా కరోనా రెండోదశలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వీటి ఉత్పత్తికి భారీ గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో మూడో దశ కరోనా వ్యాప్తి ప్రభావం చిన్నారులపై ఉండొచ్చన్న అంచనాలతో వ్యాక్సిన్ తయారీ సంస్ధలు ఇప్పుడు చిన్నారుల వ్యాక్సిన్ రూపకల్పనపై దృష్టిసారించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qc9OuU
చిన్నారుల వ్యాక్సిన్ కోసం ట్రయల్స్- భారత్ బయోటెక్కు డీసీజీఐ గ్రీన్సిగ్నల్
Related Posts:
ప్లాన్ బీ అమలు చేస్తున్న జగన్ సర్కార్ .. నిమ్మగడ్డపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని ఆదేశంఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ సర్కార్ ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని రాజ్యాంగబద్ధ హో… Read More
బడ్జెట్ 2021: రైతుల కోసం నిర్మలా సీతారామన్ ఏం ప్రకటించారు?రెండు నెలల నుంచీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేపడుతున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలను రైతు వ్యతిరేక విధానాలుగా వ… Read More
చైనాతో ఉద్రిక్తత: కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి 19 శాతం అదనపు కేటాయింపులున్యూఢిల్లీ: పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రక్షణ బలగాలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేశారు. గత ఏడాది కంటే… Read More
నిమ్మాడ ఘటన .. అచ్చెన్న టార్గెట్ గా, ఎస్ఈసీ నిమ్మగడ్డకు వైసీపీ నేతల ఫిర్యాదుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు గుప్పించటమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర… Read More
విషాదం: పోలియో చుక్కలు వేసిన కాసేపటికి చిన్నారి మృతిహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మహేశ్వరంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేసిన కొద్ది సేపటిక… Read More
0 comments:
Post a Comment