ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన మరువకముందే, విజయవాడ కనకదుర్గ ఆలయం లోని వెండి రథం లో మూడు సింహాలు మాయమవడం, ఆ తరువాత నిడమానూరులోని సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKkCLn
Wednesday, September 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment