Wednesday, September 16, 2020

ఏపీలో మరో ఘటన ... తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద హనుమాన్ విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన మరువకముందే, విజయవాడ కనకదుర్గ ఆలయం లోని వెండి రథం లో మూడు సింహాలు మాయమవడం, ఆ తరువాత నిడమానూరులోని సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKkCLn

Related Posts:

0 comments:

Post a Comment