విద్యుత్ రంగంలో ఏళ్ల తరబడి సంస్కరణలకు నోచుకోకుండా ఉండిపోవడం వల్ల కోట్లాది రూపాయల నష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సంస్కరణలను భారీ ఎత్తున అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం ఇప్పుడు తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇందులో ప్రధానంగా కరెంటు బిల్లుల చెల్లింపుతో పాటు వినియోగదారుల హక్కులకు సంబంధించిన పలు అంశాల్లో భారీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Kdtp2
విద్యుత్ రంగంలో కేంద్రం భారీ మార్పులు- వినియోగదారుల హక్కులకు పెద్దపీట- కొత్త బిల్లు...
Related Posts:
ముస్లింలకు భద్రత లేదు.. అందుకే పేరు మార్చుకోండి.. అధికారి ట్వీట్పై నెటిజన్ల ఫైర్..ఢిల్లీ : దేశవ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోతున్నాయి. ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఒకచోట, జై శ్రీరాం అనలేదని మరోచోట దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘ… Read More
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వారాంతపు సెలవుల్లో మెలిక ఉందా? పోలీసులు నష్టపోతున్నారా..?అమరావతి : 24 గంటల డ్యూటీ. వారంలో ఏడు రోజులు విధుల్లో ఉండాల్సిందే. బయట అడుగుపెడితే మళ్లీ ఇంటికి చేరేదెప్పుడో తెలియదు. ఇంతటి ఒత్తిళ్ల మధ్య ఉద్యోగం చేస్త… Read More
ఇద్దరు యువకుల మధ్య 'ఆ సంబంధం'.. ప్రాణాలు పోయేదాకా వ్యవహారం..!హైదరాబాద్ : ఫేస్బుక్ పరిచయం వారిద్దరినీ దగ్గర చేసింది. మనసులు కలిసిన వేళ తనువులు ఒక్కటయ్యాయి. అలా ఆ ఇద్దరి యువకుల మధ్య అనైతిక అసహజ సంబంధం పెనవేసుకుంద… Read More
రాహుల్ గాంధీ 2.0..! ఇప్పుడు ఎంజాయ్ మూడ్: మొన్న సినిమా.... నిన్న దోశ...!!మాజీ ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి నుండి పాఠాలు నెర్చుకుంటున్నాడు. వందేళ్ల పార్టీ తన సారధ్యంలో కుప్పకూలిపోవడంతో తిరిగి సాధరణ ప్రజలకు చేరువయ్యోంద… Read More
కేంద్ర బడ్జెట్లో ఏపీ, తెలంగాణకు అన్యాయానికి కారణం ఎవరని భావిస్తున్నారు? మీ కామెంట్ చెప్పండిబడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి అన్యాయం జరిగింది. తెలుగింటి కోడలు తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ, తెలంగాణకు అరకొర నిధులే దక్కాయి. ఒక్క కొ… Read More
0 comments:
Post a Comment