విద్యుత్ రంగంలో ఏళ్ల తరబడి సంస్కరణలకు నోచుకోకుండా ఉండిపోవడం వల్ల కోట్లాది రూపాయల నష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సంస్కరణలను భారీ ఎత్తున అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం ఇప్పుడు తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇందులో ప్రధానంగా కరెంటు బిల్లుల చెల్లింపుతో పాటు వినియోగదారుల హక్కులకు సంబంధించిన పలు అంశాల్లో భారీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Kdtp2
Wednesday, September 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment