ముంబయి : జెట్ ఎయిర్వేస్కు మరోసారి ఉద్యోగుల సెగ తాకింది. 1100 మంది పైలట్లు విధులకు దూరంగా ఉండాలనుకోవడం ఆ సంస్థకు తలనొప్పిలా పరిణమించింది. దాదాపు మూడున్నర నెలల నుంచి జీతాలు లేవంటూ.. విధుల బహిష్కరణకు సిద్ధమయ్యారు పైలట్లు. సోమవారం (15.04.2019) ఉదయం 10 గంటల నుంచి నో డ్యూటీ అంటున్నారు సదరు 1100 మంది పైలట్లు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z9KDsC
జెట్ ఎయిర్వేస్కు ఉద్యోగుల సెగ.. 1100 మంది పైలట్లు డ్యూటీ బంద్
Related Posts:
ఏపీలో ఆ పొలాల్లో తళుక్కుమంటున్న వజ్రాలు .. మహిళా కూలీకి దొరికిన వజ్రం.. అదృష్టమంటే ఇదే !!తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే కర్నూలు , అనంతపురం జిల్లా వాసులు మాత్రం ఇప్పుడు అదృ… Read More
కేసీఆర్ ఆరోగ్యంపై మాండమాస్ పిటిషన్.. హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్నరాష్ట్రంలో కరోనా విజృంభిస్తోండగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి సంబంధించిన ఘటనలు పెరుగుతుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప… Read More
Coronavirus: బెంగళూరు వాష్ ఔట్, ఖాళీ చేస్తుంటే ఏం చేస్తున్నారు ? సినిమా చూస్తున్నారా ?, సిద్దూ !బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు బీడుపడుతోందని, ప్రజలు ఖాళీ చేసే పరిస్థితి ఎదురైయ్యిందని, కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు సిలికాన్ సిటీల… Read More
కరోనాతో సహజీవనం, ఎన్ని ఉద్యోగాలు పోతాయో.: మరణాలు దాచలేమంటూ కేటీఆర్కరీంనగర్: కరోనా మహమ్మారితో మనమంతా సహజీవనం చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశమే లేదన్నారు. కరోనాకు వ్యాక్సిన్… Read More
కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరో కుట్ర- రివ్యూ పిటిషన్ వద్దన్నారంటూ కొత్తవాదన..గూడఛర్యం కేసులో అరెస్ట్ అయి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంద… Read More
0 comments:
Post a Comment