గూడఛర్యం కేసులో అరెస్ట్ అయి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంది. గూఢచర్యం కేసులో తనకు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్ వేసేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు పాకిస్తాన్ తాజాగా ప్రకటించడం సంచలనం రేపింది. కుల్ భూషణ్ మరణశిక్షను యావజ్జీవంగా మార్చాలని భారత్ కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0QwIN
కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరో కుట్ర- రివ్యూ పిటిషన్ వద్దన్నారంటూ కొత్తవాదన..
Related Posts:
68రోజుల్లోనే సరికొత్త రికార్డు సృష్టించారు ఈ తాతఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జాంగ్బో. వయస్సు 57 ఏళ్లు. చైనా దేశానికి చెందిన వాడు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకనుకుంటున్నారా.. అక్కడికే వ… Read More
పొంచివున్న తుఫాను ముప్పు: ఈ సారి అరేబియా సముద్రంలో!న్యూఢిల్లీ: మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ సారి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనం మారింది. మరింత బలపడి తుఫానుగ… Read More
మానవమృగాలకు జీవిత ఖైదు : పోలీసులకు ఐదేళ్ల జైలు, కథువా లైంగికదాడి కేసులో కోర్టు తీర్పుపఠాన్కోట్ : కథువా లైంగికదాడి కేసులో మానవమృగాలకు పఠాన్కోట్ కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సాంజీరామ్తోపాటు దీపక్ ఖజూరియా, పర్వేశ్కుమార్… Read More
ములాయం సింగ్కు ఏమైంది? పరామర్శించిన యోగి ఆదిత్యనాథ్లక్నో: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రెండు… Read More
ఏపీకి కొత్త గవర్నర్: జగన్కు సమాచారం ఇచ్చిన పీఎంఓ: సహకారం అందేనా..!ఏపీలో కొత్త గవర్నర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుండి ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లు సమాచారం. 2009 నుండి ఉమ్మడి రాష్ట… Read More
0 comments:
Post a Comment