Wednesday, July 8, 2020

కేసీఆర్ ఆరోగ్యంపై మాండమాస్ పిటిషన్.. హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోండగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి సంబంధించిన ఘటనలు పెరుగుతుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే #whereiskcr హ్యాష్ ట్యాగ్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ జర్నలిస్టు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మరో అడుగుముందుకేసి #kcrmissing అంటూ కొత్త అనుమాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLWCxO

Related Posts:

0 comments:

Post a Comment