తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే కర్నూలు , అనంతపురం జిల్లా వాసులు మాత్రం ఇప్పుడు అదృష్ట లక్ష్మి కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. కొద్దిపాటి వర్షాలు కురిశాయంటే చాలు కర్నూలు, అనంతపురం వాసులు పిల్లాపాపలతో సహా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట కొనసాగిస్తారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Of25b
Wednesday, July 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment