Monday, April 15, 2019

అంబేడ్కర్ విగ్రహం సీరియస్ స్పందించిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్

బాబా సాహెబ్ అంబెద్కర్ విగ్రహం ధ్వంసం చిలికి,చిలికి గాలివానగా తయారవుతోంది. అంబేడ్కర్ విగ్రహం డంపింగ్ యార్డ్ కు తరలడంపై రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గిన ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ,దీంతో ఇందుకు కారణమైన ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UktXem

0 comments:

Post a Comment