ఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ వెనకలేనని నిరూపిస్తోంది. సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలో అన్ని దేశాల కన్నా ముందుండే డ్రాగన్ కంట్రీ అంతరిక్షంపై పెత్తనం కోసం పెద్ద ప్రణాళికనే సిద్ధంచేసింది. శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ అంతరిక్ష ఆర్మీని తయారు చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U73moX
అంతరిక్ష ఆర్మీ తయారుచేస్తున్న చైనా
Related Posts:
వరకట్న మరణాలపై సుప్రీం సీజే రమణ బెంచ్ కీలక తీర్పు-సెక్షన్ 304బీ పరిధి పెంపుభారత్లో వరకట్న మరణాల నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడింది. వరకట్న మరణాల్లో నిందితులు సెక్షన్ 304బీలో ఉన్న ల… Read More
దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు- 1.73 లక్షలే-45 రోజుల కనిష్టానికిదేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మరికాస్త తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపు అన్ని రాష్ట్రాల్లో తగ్గుతోంది. దీంతో రోజువారీ కేశుల సంఖ్య మీద కూడా ఈ… Read More
Illegal affair: మార్కెట్ లో వదిన, మరిది ?, బాహుబలి టైపులో కత్తితో అన్న, జస్ట్ మిస్ !చెన్నై/ తిరుచ్చి: వరుసకు వదిన అయ్యే మహిళతో ఓ యువకుడి పిచ్చపాటిగా మాట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న భర్త మొదట భార్యకు బుద్దిమాటలు చెప్పాడు. అయితే ఇంట… Read More
Petrol, Diesel ధరలు ఇంకా పైకి -ముంబైలో సెంచరీ మార్కు -Hyderabadలో ఈరోజు ఎంతంటేదేశంలో కరోనా విలయం, లాక్ డౌన్ వల్ల జనం అల్లాడుతున్నా చమురు కంపెనీలు మాత్రం కనికరించడంలేదు. పెట్రోల్, డీజిల్ ధరల్ని మరోసారి పెంచేశాయి. రెండిటి ధరలను సమ… Read More
కూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనంకర్నూలు జిల్లాలో వజ్రాల వేట మళ్లీ ఊపందుకుంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలను చేజిక్కించుకుని, తమ అదృష్టాన్ని వెత… Read More
0 comments:
Post a Comment