భారత్లో వరకట్న మరణాల నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడింది. వరకట్న మరణాల్లో నిందితులు సెక్షన్ 304బీలో ఉన్న లోపాల్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బాధితురాలు మరణానికి ముందు వేధింపులకు గురైందన్న అంశాన్ని అడ్డుపెట్టుకుని శిక్షల నుంచి నిందితులు తప్పించుకోవడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపపడింది. వరకట్న మరణాలు జరిగినప్పుడు బాధితురాలు భర్త,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yOnk9u
వరకట్న మరణాలపై సుప్రీం సీజే రమణ బెంచ్ కీలక తీర్పు-సెక్షన్ 304బీ పరిధి పెంపు
Related Posts:
కర్ణాటకలో మెడికల్ విద్యార్థులపై రైట్ వింగ్ యాక్టివిస్టుల దాడి... అరెస్ట్ చేసిన పోలీసులు...కర్ణాటకలో కొంతమంది భజరంగ్ దళ్ యాక్టివిస్టులు ఓ మెడికల్ స్టూడెంట్ బృందంపై దాడికి పాల్పడ్డారు. అంతా కలిసి సరదాగా పిక్నిక్కి వెళ్లి తిరిగొస్తున్న క్రమంల… Read More
మాస్టర్ గంధం భువన్ జైకి సీఎం జగన్ అభినందనలు... అతిపిన్న వయసులో పర్వతారోహణలో రికార్డులు...ఐఏఎస్, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి తనయుడు మాస్టర్ గంధం భువన్ జై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గంధం భువన్ … Read More
బండి పాదయాత్రకు ఎన్నికల కోడ్ ఇబ్బందులు.. బహిరంగ సభపై అనుమానాలు..?హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి స… Read More
హుజురాబాద్ బై పోల్: నలుగురి పేర్లను హైకమాండ్కు పంపిన కాంగ్రెస్, లేని కొండా సురేఖ పేరుహుజురాబాద్ బై పోల్ కోసం షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. దీంతో అభ్యర్థుల ఎంపిక అంశం చర్చకు వచ్చింది. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మర… Read More
గడ్డం తీయడంపై నిషేధం... సెలూన్ నిర్వాహకులకు తాలిబన్ల ఆదేశాలు... ఉల్లంఘిస్తే కఠిన చర్యలే...ఆఫ్గనిస్తాన్లో తాలిబన్లు ఒక్కొక్కటిగా ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తున్నారు. తాజాగా హెల్మండ్ ప్రావిన్స్లోని క్షౌరశాలలకు 'గడ్డం' గీయవద్దంటూ హుక… Read More
0 comments:
Post a Comment