Friday, May 28, 2021

వరకట్న మరణాలపై సుప్రీం సీజే రమణ బెంచ్‌ కీలక తీర్పు-సెక్షన్ 304బీ పరిధి పెంపు

భారత్‌లో వరకట్న మరణాల నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడింది. వరకట్న మరణాల్లో నిందితులు సెక్షన్ 304బీలో ఉన్న లోపాల్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బాధితురాలు మరణానికి ముందు వేధింపులకు గురైందన్న అంశాన్ని అడ్డుపెట్టుకుని శిక్షల నుంచి నిందితులు తప్పించుకోవడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపపడింది. వరకట్న మరణాలు జరిగినప్పుడు బాధితురాలు భర్త,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yOnk9u

Related Posts:

0 comments:

Post a Comment