భారత్లో వరకట్న మరణాల నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడింది. వరకట్న మరణాల్లో నిందితులు సెక్షన్ 304బీలో ఉన్న లోపాల్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బాధితురాలు మరణానికి ముందు వేధింపులకు గురైందన్న అంశాన్ని అడ్డుపెట్టుకుని శిక్షల నుంచి నిందితులు తప్పించుకోవడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపపడింది. వరకట్న మరణాలు జరిగినప్పుడు బాధితురాలు భర్త,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yOnk9u
వరకట్న మరణాలపై సుప్రీం సీజే రమణ బెంచ్ కీలక తీర్పు-సెక్షన్ 304బీ పరిధి పెంపు
Related Posts:
ముఖ్యమంత్రిపై 100 మందిపై కర్రలతో దాడికి యత్నం, బీజేపీ కార్యకర్తలేనని..న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం నాడు దాడికి పాల్పడ్డారు. నారెల ప్రాంతంలో కర్రలతో సమూహంగా వచ్చ… Read More
ఎన్నికలకు ముందు ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త, 20 శాతం మధ్యంతర భృతిఅమరావతి: ఏపీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. 20 శాతం మధ్యంతర భృతికి (ఐఆర్) ఓకే చెప్పింది. ఇరవై … Read More
రావణుడిగా మోడీ, రాముడిగా రాహుల్.. కాంగ్రెస్ వింత యుద్ధంభోపాల్ : కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య వార్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇరు పార్టీల నేతల మాటల తూటాలు రణరంగం తలపిస్తున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల వేళ యుద్ధం… Read More
విజయసాయిరెడ్డి క్రియేటివిటి, టిడిపిని అటాక్ చేసేందుకు మరో కొత్త కాన్సెప్ట్అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తెలుగుదేశం పార్టీని సోషల్ మీడియా ద్వారా అదే పనిగా టార్… Read More
తెగిన జమ్మలమడుగు పంచాయతీ, రామసుబ్బారెడ్డి రాజీనామా: కడప ఎంపీగా ఆదినారాయణ పోటీకడప: జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారా? పార్టీ సీనియర్ నేత… Read More
0 comments:
Post a Comment