దేశంలో కరోనా విలయం, లాక్ డౌన్ వల్ల జనం అల్లాడుతున్నా చమురు కంపెనీలు మాత్రం కనికరించడంలేదు. పెట్రోల్, డీజిల్ ధరల్ని మరోసారి పెంచేశాయి. రెండిటి ధరలను సమానం చేయాలనే లక్ష్యం దిశగా, పెట్రోల్ కన్నా డీజిల్ పై అధిక వడ్డన విధించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి సారి లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vzEZzE
Petrol, Diesel ధరలు ఇంకా పైకి -ముంబైలో సెంచరీ మార్కు -Hyderabadలో ఈరోజు ఎంతంటే
Related Posts:
Coronavirus: బెంగళూరులో ఎక్కువైన కేసులు, డాక్టర్లు, నర్సులు ఫైర్, క్వారంటైన్ లో ఉంటాం !బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి Coronavirus క్వారంటైన్, ఐసోలేషన్ వార్… Read More
కరోనా కంట్రోల్ కాకుండానే లాక్ డౌన్ ఎత్తివేత మంచిది కాదు ..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ ను ఎత్తి వేస్తే , ఇక ఆ ఎత్తివేతను కూడా సమర్ధంగా నిర్వహించకపోతే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస… Read More
Available for 24x7: 24 గంటలు అందుబాటులో ఉంటా, ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయండి: మోడీ24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ క్షణం కేంద్ర ప్రభుత్వం సాయం కావాలని అనిపించినా తనను సంప్రదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దేశంలో కరోనా వైరస్ … Read More
coronavirus: వైరస్ కట్టడిలో దేశానికే ఆదర్శం తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకరోనా వైరస్ కట్టడిలో దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వైరస్ వ్యాపిస్తోండటంతో తొలుత ల… Read More
ఏపీలో రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయండి.. మోడీని కోరిన జగన్ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో లాక్ డౌన్ పొడిగింపుకు ప్రభుత్వం మొగ్గుచూపడం లేదనే అంచనాలే నిజమయ్యాయి. ఇప్పటికే ప్రధానితో ఓసారి వీడియో కాన్ఫరెన్… Read More
0 comments:
Post a Comment