ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కమలం పార్టీకి టార్గెట్ అయ్యారు. జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను మసూద్ అజార్ జీ అని సంబోధించి వివాదాస్పదపాలయ్యారు. ఓ వైపు ఉగ్రవాదుల పని బీజేపీ ప్రభుత్వం పడుతుంటే మరోవైపు రాహుల్ గాంధీ ఉగ్రవాదులను 'గారు' అని గౌరవంగా సంబోధిస్తున్నారని ధ్వజమెత్తింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HgGehH
టంగ్ స్లిప్: ఉగ్రవాదులను రాహుల్ ఇలా సంబోధించాడు...వీడియో వైరల్
Related Posts:
ఏపీ ప్రభుత్వం-జీఎంఆర్ ఒప్పందం: భోగాపురంలో విమానాశ్రయం, ‘మెట్రో’పై జగన్అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విమానాశ్రయం నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం క… Read More
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల - ఒక్క క్లిక్ తో రిజల్డ్ చూసుకోండిలా...ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేశా… Read More
ఏపీలో టెన్త్ పరీక్షలు ఇక ఈజీ: విప్లవాత్మకం: ఆరు పేపర్లే: ప్రశ్నలు కుదింపు..పరీక్షా సమయం పెంపుఅమరావతి: ఉన్నత విద్యావకాశాలకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షల విధానంలో జగన్ సర్కార్ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. పరీక్షలు రాయడాన్ని సుల… Read More
నేపాల్ పోలీసుల దాష్టీకం: సరిహద్దు వద్ద కాల్పులు, ఒక భారతీయుడు మృతి, ఇద్దరికీ గాయాలు...అంతర్జాతీయ సరిహద్దు విషయంపై డ్రాగన్ చైనా కయ్యానికి కాలు దువ్వుతుండగా.. పనిలో పనిగా నేపాల్ కూడా గొడవకు సిద్ధమంటోంది. భారత్తో సరిహద్దుపై పార్లమెంట్లో … Read More
అచ్చెన్నపైనా డాక్టర్ సుధాకర్ స్ట్రాటజీ.. టీడీపీ సెల్ఫ్ అరెస్టుల ఉద్యమం.. బెయిల్ వస్తుందా? లేకుంటే..ఒకరేమో పార్టీతో నేరుగా సంబంధం లేని వ్యక్తి.. ఇంకొకరు ఏకంగా పార్టీ లెజిస్లేటివ్ విభాగానికి ఉప నేత.. ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది వైద్యరంగానికి సంబంధి… Read More
0 comments:
Post a Comment