Tuesday, March 12, 2019

టంగ్ స్లిప్: ఉగ్రవాదులను రాహుల్ ఇలా సంబోధించాడు...వీడియో వైరల్

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కమలం పార్టీకి టార్గెట్ అయ్యారు. జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను మసూద్ అజార్ జీ అని సంబోధించి వివాదాస్పదపాలయ్యారు. ఓ వైపు ఉగ్రవాదుల పని బీజేపీ ప్రభుత్వం పడుతుంటే మరోవైపు రాహుల్ గాంధీ ఉగ్రవాదులను 'గారు' అని గౌరవంగా సంబోధిస్తున్నారని ధ్వజమెత్తింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HgGehH

Related Posts:

0 comments:

Post a Comment